Khammam
తెలంగాణలో పక్కాగా వెబ్కాస్టింగ్ : కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. అన్ని పోలింగ్ స్
Read Moreకాంగ్రెస్ తోనే బలహీన వర్గాలకు న్యాయం : పాయం వెంకటేశ్వర్లు
కరకగూడెం, వెలుగు : కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. గుర
Read Moreకొత్తగూడెం అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం : వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం పాల్వంచ పట్టణంల
Read Moreఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించేదిలేదు : వి.పి గౌతమ్
సత్తుపల్లి, వెలుగు : ఎన్నికల విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని ఎన్నికల పరిశీలకులు సత్యేంద్ర సింగ్, ఖమ్మం కలెక్టర్ కలెక్టర్ వి.పి గౌతమ్ అధికార
Read Moreకేసీఆర్ ముందుచూపుతోనే తండాల అభివృద్ధి : కందాల ఉపేందర్రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు : గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ఎంతో కృషి చేశారని, అందులో భాగంగానే తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని పా
Read Moreకల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలి: కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నయ వంచనకు గురవుతోందని, దీనికి కారణమైన కల్వకుంట్ల కుటుంబానికి చరమగీతం పాడాలని ఇల్
Read Moreనవంబర్ 24, 25న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ(నవంబర్ 24,25), రేపు తె
Read Moreస్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టాలి : దీపక్ మిశ్రా
పోలీస్ ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్,ఎస్పీ, ఎన్నికల అధికారులతో సమావేశం భద్రాద్రికొత్తగూడెం, వెలు
Read Moreతెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు నాకే ఉంది : సండ్ర వెంకటవీరయ్య
పెనుబల్లి, వెలుగు : సత్తుపల్లి నియోజకవర్గంలో టీడీపీని చివరి వరకు కాపాడిన ఏకైక కార్యకర్తను తానేనని, ఇక్కడ తెలుగు తమ్ముళ్లను ఓటు అడిగే హక్కు తనకు మాత్రమ
Read Moreహామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : పాయం వెంకటేశ్వర్లు
గుండాల/ఆళ్లపల్లి, వెలుగు : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం
Read Moreతెలంగాణలో పది రోజుల్లో ప్రజా రాజ్యం రానుంది : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేలకొండపల్లి, వెలుగు : పది రోజుల్లో వచ్చేదే ప్రజా రాజ్యం అని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ అనే దొర
Read Moreకొత్తగూడెంను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ వంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎంపీ, బీఆర్ఎస్
Read Moreసమస్యలు పరిష్కరిస్తేనే ..ఓట్లు వేస్తాం
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫ్లెక్సీలు పెడుతున్న ప్రజలు ‘మా గోస వినండి నాయకులారా.. లేదంటే ఎలక
Read More












