
Khammam
రూ.8కోట్లు వరద పాలు..!
ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ మున్నేరు సమీపంలో రెండేళ్ల క్రితం రూ.8 కోట్లతో వైకుంఠ ధామం, ఫొటో గ్యాలరీలను నిర్మించారు. వీటిని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్
Read Moreట్రాఫిక్రూల్స్ ను ఉల్లంఘిస్తే కేసుల నమోదు: ఎస్పీ వినీత్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ట్రాఫిక్నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ వినీత్ పోలీస్ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫ
Read Moreతప్పుల పేరుతో పోడు తిప్పలు.. వేలమందికి అందని పోడు పట్టాలు
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి అందని పోడు పట్టాలు వివిధ కారణాలతో ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆఫీసర్లు ఒక్క భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే 700 మంద
Read Moreఆబ్కారీ వర్సెస్ ఆదివాసీలు.. మద్యం షాపుల కోసం ఆఫీసర్ల పట్టు
గిరిపల్లెల్లో పెసా గ్రామసభల నిర్వహణ బలవంతంగా తీర్మానాలు అడ్డుకుంటున్న ఆదివాసీ సంఘాలు
Read Moreమైనర్ను వేధించిన నలుగురిపై పోక్సో కేసు
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లాలో పదహారేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు బాలురపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రక
Read Moreఅశ్వారావుపేటకు డిగ్రీ కాలేజీ మంజూరు
అశ్వారావుపేట, వెలుగు : అశ్వారావుపేట మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దానికి సంబంధించిన జీఓను సీఎం కేసీఆర్గురువ
Read Moreఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లతో కలిసి కలెక్టర్ భోజనం
ఖమ్మం టౌన్, వెలుగు : ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గురువారం స
Read Moreబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 30% లిక్కర్ షాపులు రిజర్వ్
లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసిన ఖమ్మం కలెక్టర్ జనరల్ కు 82, గౌడ్ లకు18 షాపులు కేటాయింపు &nbs
Read Moreఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువైనయ్.. మధిరలో ఆఫీస్ ముందు బాధితుల నిరసన
మధిర, వెలుగు: మధిరలోని మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వేధింపులు ఎక్కువయ్యాయని బాధితులు బుధవారం కంపెనీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు. రైతు సంఘం జిల్లా నాయకులు మ
Read Moreచెత్త టాక్టర్తో తాగుబోతు డ్రైవర్ హల్చల్.. వార్డు మెంబర్ ఇల్లు నేలమట్టం
రఘనాథపాలెం మండలం బూడిదపాలెంలో చెత్త నిర్వహణకోసం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి గ్రామస్తులను హడలెత్తించాడు. ఫుల్లుగా మద్
Read Moreవేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కూసుమంచి, వెలుగు: వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ
Read Moreముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగుకో గుంత
కొత్తగూడెంలోని ముర్రేడు వాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రిపేర్లు చేయకపోవడంతో రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. బ్రిడ్జి శ్లాబ్పై ఇనుప చువ్వల
Read Moreజీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలి: పోలీస్ అభ్యర్థులు
రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ... కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన
Read More