Khammam

సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యిలో ఉంచికొని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. రైలు నెం 07071 (సికింద్రాబాద్- క

Read More

దిశ జాడ లేదు.. 8 నెలలుగా కానరాని సమీక్ష

మూడేండ్లలో రెండు సార్లే  దిశ రివ్యూ మీటింగ్​ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రివ్యూ చేసేందుకు ఇష్టపడని బీఆర్ఎస్​ ఎంపీలు భద్రాద్రికొత్తగ

Read More

నెల రోజుల్లో 108 ఇండ్లు రెడీ చేయాలి: ప్రియాంక అలా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్​రూం ఇండ్లలో 108 ఇండ్లను వచ్చే నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికా

Read More

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: పొంగులేటి

చండ్రుగొండ/పాల్వంచ రూరల్/కల్లూరు, వెలుగు: ఎవరూ అధైర్య పడొద్దని, వచ్చేది కాంగ్రెస్​ప్రభుత్వమేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. బుధవార

Read More

పొలిటికల్ వినాయకులు.. ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్

ఖమ్మం జిల్లాలో ఒక్కో మండపానికి రూ.50 వేలు ఆఫర్ మండపాల నిర్వాహకులతో టచ్​లోకి వివిధ పార్టీల నేతలు విగ్రహంతోపాటు ఖర్చులు భరిస్తామంటూ హామీలు 

Read More

15 రోజుల్లో ధరణి ఫైల్స్ క్లియర్ చేయాలి: ప్రియాంక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధరణి అప్లికేషన్లను 15 రోజుల్లోగా క్లియర్​చేయాలని, పెండింగ్​పెట్టొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధిక

Read More

ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించిన ఆశాలు

దమ్మపేట/కూసుమంచి/వైరా, వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశా వర్కర్లు ఎమ్మెల్యేల ఇండ్లను, క్యాంప్​ ఆఫ

Read More

కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరసనలు

    నేషనల్ హైవేపై ధర్నా చేసిన సెకండ్ ఏఎన్ఎంలు      ఇండ్లివ్వాలంటూ గోదావరి వరద బాధితుల ఆందోళన     &

Read More

ఇంటర్నేషనల్​ చెస్​ టోర్నీలో గిరిజన విద్యార్ధిని ప్రతిభ

భద్రాచలం, వెలుగు : హైదరాబాద్‌లో ఈ నెల 25  నుంచి 27వ తేదీ వరకు జరిగిన స్లాన్ ఫస్ట్ ఇంటర్నేషనల్​ చెస్ టోర్నమెంట్​-లో జిల్లాకు చెందిన బానోత్ ధన

Read More

కొండగట్టులో కళ తప్పిన గర్భగుడి

ఆర్నెళ్ల కింద చోరీకి గురైన వెండి తాపడాలు మూడు నెలల కింద 15 కిలోల వెండి రికవరీ కొత్త తాపడాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఆలయ అధికారుల తీరుపై భ

Read More

మల్లంపల్లిని మండలం చేయండి.. ఎంపీ కవిత కాళ్లపై పడి వేడుకున్న నాయకులు

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటించి, ములుగు మాజీ జడ్పీ చైర్మన్, దివంగత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ పేరు పెట్ట

Read More

బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, వెలుగు : ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీఆర్ఎస్​ప్రభుత్వం రాష్ట్రంలోని

Read More

భార్యపై అనుమానంతో స్నేహితుడి హత్య

ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన నలుగురు అరెస్ట్.. 2 బైకులు, 2 కత్తులు స్వాధీనం కూసుమంచి, వెలుగు: భార్యపై అనుమానంతో ఖమ్మం జిల్లాలో స్నేహితుడిని చ

Read More