Khammam

రైతు భరోసా పడిందా.. జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం, వెలుగు : ‘అయ్యా.. అందరికీ రైతు భరోసా పడిందా.. అమ్మా.. కరెంట్​ జీరో బిల్లులు వస్తున్నాయా?’  అంటూ ప్రభుత్వ పథకాల అమలుపై లబ్

Read More

కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం

కామేపల్లి, వెలుగు :  మండలంలోని ‌‌కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందలాది వాహనాలకు పూజలు

Read More

కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ

ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు   ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్​పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs

Read More

ఆలయ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందున  స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే తెల

Read More

ఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ నెలలోనే 90 శాతం రైతు భరోసా పూర్తి  ఖమ్మం, వెలుగు : ఉగాది రోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాని

Read More

ఖమ్మం జిల్లాలో రేషన్​ షాపులకు చేరుతున్న సన్న బియ్యం

ఒకటో తారీఖు నుంచి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు  ఉమ్మడి జిల్లాలో 7,05,428 రేషన్ ​కార్డులు కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం 

Read More

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్ .. అగ్రనేత జగదీశ్​​ సహా 17 మంది మావోయిస్టులు మృతి

మృతుల్లో 11 మంది మహిళలే.. భారీగా ఆయుధాలు స్వాధీనం సుక్మా జిల్లా కెర్లపాల్​ ఏరియాలో ఘటన.. పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్​ నలుగురు జ

Read More

కొత్తగూడెం వీకే ఓసీకి ఈసీ క్లియరెన్స్‌

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం వీకే ఓపెన్‌ కాస్ట్‌కు ఎట్టకేలకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ వచ్చింది. భద్రాద్రి జ

Read More

మా పాపే మా ఇంటి మణిదీపం .. వెలుగు తో ఖమ్మం కలెక్టర్​ముజామ్మిల్ ఖాన్

ఆలోచనల్లో మార్పు వస్తేనే ఆడపిల్లలకు సమానత్వం  అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లాను ముందుంచడమే లక్ష్యం  మహిళా మార్ట్ ఏర్పాటుతో మహిళా సంఘాలకు

Read More

సీతారాముల కల్యాణ వస్త్రాల తయారీ ప్రారంభం

భద్రాచలం, వెలుగు: ఏప్రిల్​ 6న మిథిలాస్టేడియంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కల్యాణంలో స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర పద్మశాలి సంఘం అందించ

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/ కామేపల్లి/ జూలూరుపాడు, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​కలెక్టర్

Read More

ట్రైబల్​ మ్యూజియం పనులు స్పీడప్​ చేయాలి : పీవో బి రాహుల్​

భద్రాచలం, వెలుగు: ట్రైబల్​ మ్యూజియం పనులను స్పీడప్​ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్​ ఆదేశించారు. సోమవారం ట్రైబల్​ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించ

Read More

సత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్ 

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మాదారం గ్రామపంచాయతీ సత్యంపేట గ్రామంలో 20 రోజులుగా తాగు నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని డై

Read More