
Khammam
ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం.. 400 పత్తి బస్తాలు దగ్ధం..!
ఖమ్మం: రైతుల పండుగ కనుమ వేళ ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2025, జనవరి 15వ తేదీ రాత్రి సమయంలో మార్కెట్ యార్డ్ ష
Read Moreగుడ్ న్యూస్: జనవరి 26 నుంచి తెలంగాణలో 4 కొత్త పథకాలు అమలు
ఖమ్మం: 2025, జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 కొత్త పథకాల
Read Moreరేషన్ కార్డులోని ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ: మంత్రి ఉత్తమ్
ఖమ్మం: రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం (జనవరి 13) రైతు భరోసా, ఇం
Read MoreIndiramma Model House: ఇందిరమ్మ ఇల్లు మోడల్.. హాల్, బెడ్ రూం, కిచెన్ , హాల్, ముందు వరండా..అటాచ్డ్ బాత్రూం..
ఇందిరమ్మ మోడల్ హౌస్ రెడీ నెలరోజుల్లో నిర్మాణం పూర్తి 400 చదరపు అడుగుల గృహం ఇవాళ ప్రారంభించిన గృహనిర్మాణ మంత్రి పొంగులేటి 4 ఏండ్లలో 20 లక్షల
Read Moreఖమ్మంలో ప్యూ ర్ ఈవీ షోరూమ్
హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారు చేసే ప్యూర్ ఈవీ ఖమ్మంలోని మధిరలో కొత్త షోరూమ్ ఓపెన్ చేసింది.
Read Moreముదిరాజ్ల డిమాండ్ల సాధనకు..జనవరి18 నుంచి బస్సు యాత్ర
పంజాగుట్ట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ముదిరాజ్సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని ముదిరాజ్ సంఘం రాష్ట
Read Moreమంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం (జనవరి 12) వరంగల్ జిల్లాలో సమీక్ష ముగించుకున
Read Moreఆటోను ఢీకొట్టిన ఎస్సై కారు..ఐదుగురికి తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (జనవరి 10, 2025) పాల్వంచ మండలం జగన్నాధ పురం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో
Read Moreరఘునాథగూడెంలో కలుషిత నీరు తాగిన 15 మందికి అస్వస్థత
కల్లూరు, వెలుగు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెంలో బుధవారం కలుషిత నీరు తాగి15 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బోరు పంప
Read Moreపార్టీల ఆఫీసులపై దాడులు హేయం .. ప్రియాంకపై వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి
ఎర్రుపాలెం, వెలుగు: పార్టీల ఆఫీసులపై దాడులు హేయమైన చర్యని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో బీజేపీ ఆఫీసు, గాంధీభవన్
Read Moreఖమ్మంలో వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి ఆటంకాలు
ప్రస్తుతం 275 ఎకరాల్లో ఏర్పాటైన పార్క్ రైతుల సాగులో 267 ఎకరాల అటవీ భూమి మొత్తం 542 ఎకరాల్లో అటవీ శాఖ భూముల నోటిఫై నెహ్రూ
Read Moreరూ.2 కోట్ల గంజాయి, డ్రగ్స్ కాల్చివేత
831 కేజీల గంజాయి,11 గ్రాముల ఎండీఎంఎ దహనం.. తల్లాడ వెలుగు: ఖమ్మం, మధిర, నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 91 కేసుల్లో ప
Read Moreస్టూడెంట్స్కు మెనూ పక్కాగా అమలు చేయాలి : ఎమ్మెల్యే మట్టా రాగమయి
కల్లూరు, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలోని స్టూడెంట్స్కు పక్కాగా మెనూ అమలు చేస్తూ నాణ్యమైన భోజనం అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్
Read More