Khammam

ఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు

Read More

భద్రాచలంలో తలసేమియా, ఎనీమియా ఉచిత పరీక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని ఇండియన్​ రెడ్​క్రాస్​ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా, సికిల్​సెల్ ఎనీమియా నిర్ధారణ కోసం శుక్రవారం ఉచిత రక్త పరీక్షల

Read More

భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

పినపాక/మణుగూరు, వెలుగు: ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ

Read More

ఇల్లెందు పట్టణంలో పోలీస్​ కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు

ఇల్లెందు, వెలుగు: ఖమ్మం శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఇల్లెందు సబ్ డివిజన్ పరిధిలోని పో

Read More

మనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే.. ఇంట్రెస్టింగ్‎గా వనజీవి రామయ్య లైఫ్ స్టైల్

పద్మశ్రీ ‘వనజీవి’ ఇకలేరు.. గుండెపోటుతో చికిత్సపొందుతూ మృతి మొక్కలు నాటడంమే జీవిత ఆశయంగా బ్రతికిన రామయ్య కోటిపైగా మొక్కలు నాటి ఎంత

Read More

వనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్

హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల

Read More

భద్రాద్రి సీతారాములకు వైభవంగా వసంతోత్సవం

భద్రాచలం, వెలుగు :  భద్రాచల ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణ సీతారామయ్య వసంతం

Read More

పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత

హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివ

Read More

బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: బీజేపీది ప్రచారం ఎక్కువ.. చేసే పని తక్కువని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల

Read More

కార్పొరేషన్ కు ఏజెన్సీ చిక్కులపై ఆరా .. 7 గ్రామాల్లో పర్యటించిన మున్సిపాలిటీ ​రీజినల్ ​డైరెక్టర్ ​మసూద్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్​మండలంలోని 7 గ్రామాలు సుజాతనగర్​, నర్సింహసాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడె

Read More

వంట గ్యాస్ ​ధరలు తగ్గించాలి : సీపీఐ, సీపీఎం నాయకులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వంట గ్యాస్​ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని డిమాండ్​చేశారు. ప

Read More

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన .. చేతికొచ్చిన పంట నేల పాలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో  అకాల వర్షాలకు, గాలి దుమారానికి చేతికొచ్చిన పంట నేల పాలైంది. పలుచోట్ల పండ్ల తోటలు, వరి

Read More