Khammam
ఖమ్మం జిల్లాలో అకాలవర్షాలతో రైతన్నపై దెబ్బ మీద దెబ్బ .. నేలకొరిగిన వరి పంట
నేలకొరిగిన వరి పంటను కోసేందుకు డబుల్ ఖర్చు ఎక్కువ సమయం తీసుకుంటున్న వరి కోత మిషన్లు రెండు రకాలుగా నష్టపోతున్న అన్నదాతలు ధాన్యం కొనుగోళ
Read Moreఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు
Read Moreభద్రాచలంలో తలసేమియా, ఎనీమియా ఉచిత పరీక్షలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ కోసం శుక్రవారం ఉచిత రక్త పరీక్షల
Read Moreభూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
పినపాక/మణుగూరు, వెలుగు: ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూ భారతిని ప్రజలకు అంకితం ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ
Read Moreఇల్లెందు పట్టణంలో పోలీస్ కుటుంబాలకు ఉచిత కంటి పరీక్షలు
ఇల్లెందు, వెలుగు: ఖమ్మం శరత్ మ్యాక్స్ విజన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లెందు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఇల్లెందు సబ్ డివిజన్ పరిధిలోని పో
Read Moreమనుమరాళ్లకు సైతం మొక్కల పేర్లే.. ఇంట్రెస్టింగ్గా వనజీవి రామయ్య లైఫ్ స్టైల్
పద్మశ్రీ ‘వనజీవి’ ఇకలేరు.. గుండెపోటుతో చికిత్సపొందుతూ మృతి మొక్కలు నాటడంమే జీవిత ఆశయంగా బ్రతికిన రామయ్య కోటిపైగా మొక్కలు నాటి ఎంత
Read Moreవనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్
హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల
Read Moreభద్రాద్రి సీతారాములకు వైభవంగా వసంతోత్సవం
భద్రాచలం, వెలుగు : భద్రాచల ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం వైభవంగా జరిగింది. కల్యాణ సీతారామయ్య వసంతం
Read Moreపద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూత
హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివ
Read Moreబీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి
పెనుబల్లి, వెలుగు: బీజేపీది ప్రచారం ఎక్కువ.. చేసే పని తక్కువని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల
Read Moreకార్పొరేషన్ కు ఏజెన్సీ చిక్కులపై ఆరా .. 7 గ్రామాల్లో పర్యటించిన మున్సిపాలిటీ రీజినల్ డైరెక్టర్ మసూద్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్మండలంలోని 7 గ్రామాలు సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడె
Read Moreవంట గ్యాస్ ధరలు తగ్గించాలి : సీపీఐ, సీపీఎం నాయకులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వంట గ్యాస్ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని డిమాండ్చేశారు. ప
Read Moreఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు: ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్
Read More












