Khammam
భద్రాచలంలో వేధిస్తున్న తెగుళ్లు .. ధర లేక దిగులు
మన్యం మిర్చి రైతుల వ్యథ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని వేడుకోలు భద్రాచలం, వెలుగు: ఎన్నో ఆశలతో అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మిర్చి పంటను సాగు
Read Moreకార్చిచ్చు కలవరం .. ఏటా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ ప్రమాదాలు
ఈసారి ఇప్పటికే అశ్వాపురం, ములకలపల్లి, మణగూరు మండలాల్లో అడవి దగ్ధం.. వేసవిలో అటవీశాఖకు తలనొప్పిగా మారుతున్న అగ్ని ప్రమాదాలు ఫైర్వాచర్ల ని
Read Moreమాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదు.. ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
ఖమ్మం: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా మాది ఫామ్హౌస్లో పడుకునే ప్రభుత్వం కాదని.. ప్రజా ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవ
Read Moreసింగరేణికి బంగారు బాటలు
దేశవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరుల (గ్రీన్ పవర్)కు ఆదరణ పెరుగుతోంది. సంస్కరణల పేరిట గనుల వేలంతో సింగరేణి మెడపై కత్తి వేలాడుతున్న తరుణంలో ఆ సంస్థ మను
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు
ఇకనైనా స్పీడ్ అందుకునేనా? గత అక్టోబర్ లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్కూళ్లు మంజూరు ఒక్
Read Moreథర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబం
సీఐ కరుణాకర్ కు బాధిత కుటుంబం వినతి అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఇటీవల కోడిపుంజు దొంగతనం కేసులో నాగరాజుకు కరెంట్ ష
Read Moreవీల్ చైర్ క్రికెట్ జాతీయ టోర్నీ విజేతలకు ఎంపీ అభినందన
ఖమ్మం, వెలుగు : నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 5న ఒడిశాలో జరగగా, జట్టును విజేతగా నిలపడంలో భాగస్వాములైన జిల్లా వీల్ చైర్ క్రికెట్ క
Read Moreమేయర్ వర్సెస్ కమిషనర్ .. ఖమ్మం కార్పొరేషన్లో ఆధిపత్య పోరు
పెత్తనం కోసం ఇద్దరి ఆరాటంతో తిప్పలు ఇటీవల పలు నిర్ణయాల్లో అభిప్రాయభేదాలు ఆఫీస్ మెయింటెనెన్స్ నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఇబ్బందులు మంత
Read Moreఅంగన్వాడీలకు పోషణ్ యాప్ కష్టాలు .. మొరాయిస్తున్న సర్కారీ 2జీబీ ర్యామ్ ఫోన్లు
గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ ప్రాబ్లంతో ఇబ్బందులు పౌష్టికాహారం వివరాలు యాప్లో అప్లోడ్ చేయలేని పరిస్థితి ఫీడింగ్ నిలిపేస్తామంటూ ఆఫీసర్ల ఒత్
Read Moreకామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు ఎన్నో సేవలు : ఏ. పద్మశ్రీ
జిల్లా రెవెన్యూ అధికారి పద్మశ్రీ ఖమ్మం, వెలుగు : కామన్ సర్వీస్ సెంటర్లతో ప్రజలకు ఎన్నో సేవలు అందుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ తెల
Read Moreస్టడీ టూరా..? ఫ్యామిలీ టూరా.. మూడ్రోజుల పూణే పర్యటనకు ఖమ్మం కార్పొరేటర్లు
కొందరు కార్పొరేటర్ల వెంట కుటుంబసభ్యులు 42 మంది కార్పొరేటర్లతో పాటు 18 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్ప
Read Moreసీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం: మంత్రి తుమ్మల
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాదాభివందనాలు తెలిపారు. బుధవారం (మార్చి 5) భద్రాద్రి కొత్తగూడెం జిల్
Read Moreల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లలో ఒకే రకంగా చార్జీలు ఉండాలి : డీఎంహెచ్వో భాస్కర్ నాయక్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ల్యాబ్లు, స్కానింగ్ సెంటర్లలో జిల్లా వ్యాప్తంగా చార్జీలు ఒకే రకంగా ఉండాలని డీఎంహెచ్వో ఎల్.భాస్కర్ నాయక్ సూచించారు. డ
Read More












