Khammam

ములకలపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ములకలపల్లి, వెలుగు : మండలంలో పలు అభివృద్ధి పనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం శంకుస్థాపన చేశారు. ములకలపల్లి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ ప

Read More

ఏప్రిల్ 25 నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి 27వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం సిటీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ

Read More

ఎల్ఆర్ఎస్​కు స్పందన అంతంతే .. అప్రూవల్ ఇచ్చినా ఫీజు కట్టేందుకు విముఖత

25 శాతం రాయితీని ఉపయోగించుకున్నది20 శాతం మందే  89,015 మందికి అనుమతినిస్తే.. కట్టింది 17,912 మంది  మాత్రమే ఉమ్మడి జిల్లాలో రూ.82.91 కో

Read More

అటు అప్పులు కడుతున్నాం.. ఇటు హామీలు అమలు చేస్తున్నాం : తుమ్మల నాగేశ్వరావు

ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించుతాం..  కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన  వెంసూరు, వెలుగు &nb

Read More

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆదాయం 8.. వ్యయం 2

భద్రాచలం,వెలుగు : ఉగాది సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి బేడా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరల

Read More

రైతు భరోసా పడిందా.. జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం, వెలుగు : ‘అయ్యా.. అందరికీ రైతు భరోసా పడిందా.. అమ్మా.. కరెంట్​ జీరో బిల్లులు వస్తున్నాయా?’  అంటూ ప్రభుత్వ పథకాల అమలుపై లబ్

Read More

కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం

కామేపల్లి, వెలుగు :  మండలంలోని ‌‌కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి జాతరకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందలాది వాహనాలకు పూజలు

Read More

కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ

ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు   ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్​పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs

Read More

ఆలయ అభివృద్ధికి సహకరించాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందున  స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే తెల

Read More

ఇయ్యాల (మార్చ్ 30) కొత్త ఆయిల్ పామ్​ ఫ్యాక్టరీకి శంకుస్థాపన : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఈ నెలలోనే 90 శాతం రైతు భరోసా పూర్తి  ఖమ్మం, వెలుగు : ఉగాది రోజు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాని

Read More

ఖమ్మం జిల్లాలో రేషన్​ షాపులకు చేరుతున్న సన్న బియ్యం

ఒకటో తారీఖు నుంచి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు  ఉమ్మడి జిల్లాలో 7,05,428 రేషన్ ​కార్డులు కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం 

Read More

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్ .. అగ్రనేత జగదీశ్​​ సహా 17 మంది మావోయిస్టులు మృతి

మృతుల్లో 11 మంది మహిళలే.. భారీగా ఆయుధాలు స్వాధీనం సుక్మా జిల్లా కెర్లపాల్​ ఏరియాలో ఘటన.. పక్కా సమాచారంతో మావోయిస్టుల ప్లీనరీపై అటాక్​ నలుగురు జ

Read More

కొత్తగూడెం వీకే ఓసీకి ఈసీ క్లియరెన్స్‌

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం వీకే ఓపెన్‌ కాస్ట్‌కు ఎట్టకేలకు ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ వచ్చింది. భద్రాద్రి జ

Read More