
Khammam
గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇందిరమ్మ ఇండ్లలో గిరిజనులకు ప్రాధాన్యం కూసుమంచి,వెలుగు; ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది మాత్రమే చెబుతుంది. ఎంత కష్టం అయినా సరే చెప్పింది పక్
Read Moreనాగపూర్ – అమరావతి హైవే పనులను అడ్డుకున్న రైతులు
మధిర వెలుగు: మధిర మండలంలోని ఖాజీపురం సమీపంలో నాగపూర్ – అమరావతి హైవే పనులను సోమవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు, సుమారు 70 మం
Read Moreతునికాకు టెండర్లను పూర్తి చేయాలి .. ఫారెస్ట్ ఆఫీసు ఎదుట ధర్నా
భద్రాచలం,వెలుగు : తునికాకు టెండర్ల ను పూర్తి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘంల ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలం ఫారెస్ట్ ఆఫీసు ఎ
Read Moreప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్,వెలుగు : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరే
Read Moreసినిమా చూడలేదని.. ఖమ్మంలో స్టూడెంట్ను చితకబాదిన సీనియర్లు
తాము పెట్టిన సినిమా చూడలేదని జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదిన గటన ఖమ్మం జిల్లాలోని పెనుబంక మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కుప్పెనకుంట
Read Moreటీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కోదాడ, వెలుగు : రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు. ఫిబ్
Read Moreసాగునీటికీ క్వాలిటీ టెస్ట్లు...హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్లో ల్యాబ్లు
క్లోరైడ్, ఫ్లోరైడ్, సల్ఫేట్ సహా 15 రకాల పోషకాలు, లవణాల లభ్యతపై పరీక్షలు భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో టెస్ట్&
Read Moreశైలో బంకర్ ను తొలగించాలి .. కిష్టారంలో రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన
సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలోని శైలో బంకర్ ను వెంటనే తొలగించాలని చేపట్టిన నిరసన దీక్ష ఐదో రోజుకు చేర
Read Moreమహిళ కడుపులో 5 కేజీల కణితి తొలగించిన డాక్టర్లు
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల అరుదైన ఆపరేషన్ ఖమ్మం టౌన్, వెలుగు : మహిళ కడుపులో కణితిని ఆపరేషన్ ద్వారా తొలగించిన ఖమ్మం ప్రభుత
Read Moreబయోమాస్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
తల్లాడ, వెలుగు : మండల పరిధిలోని మల్లారం రోడ్డులో అగ్ని ఎస్కో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోమాస్ ప్లాంట్ ను బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి
Read Moreమద్దులపల్లి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం
ఖమ్మం రూరల్, వెలుగు : మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు ఆర్.లక్ష్మణుడు ప్రారంభించారు. మొదటి రోజు కూసుమంచి మండలం
Read Moreసత్తుపల్లిలో బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల మధ్య వాగ్వాదం
సత్తుపల్లి, వెలుగు : రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ నాయకులు సందీ
Read Moreసీపీఎస్ రద్దు కోసం పోరాడుతా : సర్వోత్తం రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఎస్రద్దు కోసం పోరాడుతానని బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పి. సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలో
Read More