
Khammam
పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలి : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్విప
Read Moreసీడీసీ చైర్మన్ గా సూర్యనారాయణ రెడ్డి .. ఉత్తర్వులు జారీ చేసిన కేన్ కమిషనర్ జి. మల్సూర్
కూసుమంచి, వెలుగు : కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం గ్రామానికి చెందిన యరబోలు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు
Read Moreఆత్మ కమిటీ చైర్మన్ గా రామకోటేశ్వర రావు
మధిర, వెలుగు: మధిర డివిజన్ ఆత్మకమిటీ చైర్మన్గా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన కర్నాటి రామకోటేశ్వరరావు అలియాస్ కోటి, పలువురు డైరెక్
Read Moreబోనకల్లో రైల్వే మూడో లైన్ పనుల పరిశీలన : మాధవి
మధిర, వెలుగు : కాజీపేట నుంచి విజయవాడ వరకు ఏర్పాటు చేసిన రైల్వే మూడో లైన్ ను సెంట్రల్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ మాధవి, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భరత్
Read Moreఖమ్మం జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మారగని వెంకట్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్అసోసియేషన్ అధ్యక్షుడిగా మారగని వెంకట్ గెలుపొందారు. మంగళవారం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళ
Read Moreకోళ్లకు వచ్చిన వైరస్ కంట్రోల్కు రెస్క్యూ చెక్పోస్టులు : వెంకటనారాయణ
పెనుబల్లి, వెలుగు : బ్రాయిలర్ కోళ్లకు వచ్చిన వైరస్ ను కంట్రోల్ చేయడానికి రెస్క్యూ చెక్ పోస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా పశుసంవర్ధకశాఖ
Read Moreమధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నరసింహారావు
మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎర్రుపాలెం మండలం రాజులదేవరపాడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు నరసింహారావు,
Read Moreరోడ్ల అభివృద్ధికి సహకరించండి .. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి మంత్రి తుమ్మల లేఖ
ఖమ్మం, వెలుగు: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఉమ్మడి ఖమ్మం జి
Read Moreబ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని అన్ని బ్యాంకులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. ఈ విషయమై మంగళవారం బ్యాంక
Read Moreఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో 40 కుటుంబాలు చేరిక
ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో ఆదివారం 28 వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల లక్ష్మీ వెంకన్న, అంకాల వీరభద్రం, పోతుల నరసింహారావు ఆధ్వర్యంలో 40 కుటుంబాలు కాంగ్రెస్ ప
Read Moreఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించాలి
నెట్వర్క్, వెలుగు : ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని పలువురు అధికారులు సూచించారు. శనివారం కలెక్టరేట్ తోపాటు ఆయా చోట
Read Moreమున్సిపాలిటీల్లో ఆఫీసర్లకు ఇన్చార్జి తిప్పలు!
తాజాగా మున్సిపాలిటీలను ఆర్డీవో, ఇతర ఆఫీసర్లకు అప్పగించేందుకు కసరత్తు ఇప్పటికే జీపీ, మండల పరిషత్, జిల్లాపరిషత్లో ప్రత్యేకాధికారుల పాలన దీ
Read Moreఖమ్మం జిల్లాలో ఘోరం: కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య..
కూతుళ్లను కన్న తల్లి కడతేర్చిన అమానవీయ ఘటన ఖమ్మంజిల్లాలో చోటుచేసుకుంది. మధిరమండల పరిధిలోని నిదానపురంలో షేక్ బాజీ , ప్రేజా దంపతులు నివాసం ఉ
Read More