KRMB

ఏపీ ఎత్తుకెళ్లిన నీళ్లు 716 టీఎంసీలు.. ఈ వాటర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 72.20% తరలింపు

మన వాటా మనకు దక్కకుండా, తాగునీటి అవసరాలకూ ఉంచకుండా శ్రీశైలం, సాగర్ ఖాళీ  మనం వాడుకున్నది 275 టీఎంసీలే.. అంటే 27.80 శాతమే 50:50 వాటా ప్రకార

Read More

ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం : మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు: ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ఇంటిలో మీడియాతో

Read More

జలహారతి కార్పొరేషన్ జీవోను రద్దు చేయండి..కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ, జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి తెలంగాణ లేఖ

బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా జీవోలు ఇవ్వరాదని వెల్లడి  హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక

Read More

ఏపీ నీటి దోపిడిని అడ్డుకోండి..కృష్ణా బోర్టుకు తెలంగాణ లేఖ

 శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరిన్ని నీళ్లు దోచుకునేందుకు ఏపీ లైన్​ క్లియర్​ చేసుకుంటున్నది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీని ల

Read More

సాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం

తాజాగా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తెలంగాణ సీఆర్పీఎఫ్ దళాలు  ఏపీ సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలోకి   డ్యామ్ పూర్తి భద్రత  మన రాష్ట్రా

Read More

బనకచర్ల సీక్రెట్.. జీబీ లింక్‎తో తెలంగాణకు ముంపు ముప్పు

హైదరాబాద్, వెలుగు: గోదావరి-–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు గురించి గోదావరి రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (జీఆర్ ఎంబీ)కు ముందే తెలిసినా ఎందుకు సీక్ర

Read More

బనకచర్లపై ఎందుకంత సీక్రెట్!.. మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు?

జీఆర్​ఎంబీపై తెలంగాణ ఆగ్రహం  కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా? అని ఫైర్​ అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ స

Read More

టెలిమెట్రీలకు రూ.7 కోట్లు ఇవ్వండి..తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

  సెకండ్ ఫేజ్ అమలుకు నిధులివ్వాలని విజ్ఞప్తి  ఏపీ ఇవ్వకుంటే తొలుత తామే ఇస్తామని ఇదివరకే చెప్పిన తెలంగాణ ఫేజ్ 2లో 9 చోట్ల టెలిమెట్ర

Read More

శ్రీశైలం, సాగర్ నుంచి నీళ్ల కేటాయింపు ఇలా : ఏయే రాష్ట్రానికి ఎంతెంత అంటే..!

సమ్మర్ లో తెలుగు రాష్ట్రాల నీటి అవసరాల కోసం.. ముఖ్యంగా మంచినీటి కోసం శ్రీశైలం, నాగార్జున్ సాగర్ నుంచి నీటి కేటాయింపులను చేసింది KRMB ( కృష్ణా రివర్ మే

Read More

KRMB సమావేశానికి ఏపీ డుమ్మా.. ఏపీ తీరుపై బోర్డు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్: KRMB సమావేశానికి ఏపీ హాజరు కాకపోవడంపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డుపై కనీసం గౌరవం లేదా అంటూ KRMBని తెలంగాణ ప్రశ్నించింది

Read More

ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎలా ఇస్తారు?

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ముదురుతోంది. శ్రీశైలంలో స్థాయికి మించి ఏపీ నీటిని తరలించుకుపోయిందని వాదిస్తున్న తెలంగాణ..ఏపీ కోటాలో మిగి

Read More

ఏపీ వాటా అయిపోయింది..ఇక శ్రీశైలం నీళ్లు మాకే..తేల్చిచెప్పిన తెలంగాణ

ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎట్ల ఇస్తరు? మాకూ ఆయకట్టుంది.. మేమింకా116 టీఎంసీలు వాడుకోవ

Read More

116 టీఎంసీలు కావాలి.. జూన్ వరకు పంటలకు నీళ్లివ్వాలి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 72 టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి ఏపీ వాటా 66 శాతమే అయినా.. 75 శాతం తోడేసింది ఇకపై శ్రీశైలం, సాగర్ జలాలను వాడకుండా ఏపీ

Read More