KRMB

తాగునీటి విడుదలకు అనుమతివ్వండి, కేఆర్‌‌ఎంబీకి ఏపీ వినతి

హైదరాబాద్, వెలుగు: తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 5500 క్యూసెక్కుల  నీటిని విడుదల చేసుకునేందుకు అనుమతివ్వాలని కృష్ణా రివర్

Read More

క్యారీ ఓవర్​ నీళ్లు ఇవ్వలేం.. ఇప్పటికే వాటాను మించి వాడుకున్నరు: కేఆర్ఎంబీ

   రాష్ట్ర సర్కారుకు బోర్డు మెంబర్​ సెక్రటరీ లేఖ     35 టీఎంసీలకే అనుమతి ఉన్నా 39.7 టీంఎసీలు వాడారు     

Read More

శ్రీశైలం నీళ్లన్నీ ఏపీ తోడేస్తున్నది

కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ  తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తున్నది  ఇప్పటికే 51 టీఎంసీలు అదనంగా తీసుకుంది తాగునీటి కోసం తెలంగ

Read More

జీఆర్ఎంబీ మీటింగ్​కు ఏపీ డుమ్మా .. మార్చి 1కి సమావేశం వాయిదా

 హైదరాబాద్, వెలుగు : గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​కు ఆంధ్రప్రదేశ్​ డుమ్మా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం

Read More

నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.ఈ మేరకు ఫిబ్రవరి16న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్యామ్ మరమ్మతులపై అభ

Read More

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై ఏపీ పిటిషన్‌‌‌‌పై.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

ఏప్రిల్ 30న వాదనలు వింటామన్న కోర్టు  న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని విద్యుత్‌‌&zwn

Read More

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ పై సుప్రీంలో ఏపీ పిటిషన్

కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని  కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ పిటిషన్

Read More

తెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జునసాగర్​ జలశాయాల నుంచి ఈ నీటి సంవత్సరం (2023–24) లో తెలంగాణ వాటాకు మించి నీటిని వాడేసిందని ఏపీ ఆరోపించింది.

Read More

రేవంత్​రెడ్డిది మొండి వాదన: ఏపీ మంత్రి అంబటి

తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా మాకొద్దు ఏపీ నీటిపారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు  అమరావతి: నదీజలాల పంపిణీని విభజన చట్ట

Read More

కేఆర్ఎంబీపై రాజకీయం

 కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్  ప్రాజెక్టులను అప్పగించిన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గత ప్రభుత్వమే కేఆర్

Read More

నీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు

 కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ, తప్పొప్పులు ఎత్తి చూపుకుంటున్న సందర్భం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేండ

Read More

నల్డొండ సభకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్

నల్లగొండలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని  ప్రాజెక్టులపై అధికారాన్ని వదలులుకొని తెల

Read More

బీఆర్ఎస్ బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..

నల్లగొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశ

Read More