KRMB

కృష్ణా నీటి వాటాలు తేలే దాకా.. గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి ఒప్పుకోం

గోదావరి, కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన తెలంగాణ సాగర్​ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​గా అంగీకరించం సమ్మక్క సాగర్ నుంచే అనుసంధానం చేయాలని స్పష్ట

Read More

కేఆర్​ఎంబీ చైర్మన్​గా అతుల్ జైన్

హైదరాబాద్, వెలుగు : కృష్ణా రివర్ ​మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) చైర్మన్​గా అతుల్​ జైన్​ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం కేంద్ర జలశక

Read More

కృష్ణా జలాల్లో సగం వాటా మనకు రావాల్సిందే

  2015లో ఏపీతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికమే: మంత్రి ఉత్తమ్​ రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలను కాపాడుతాం ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబ

Read More

గౌరవెల్లి ప్రాజెక్టు సీసీ కెమెరాలు బాగు చెయ్యండి: ఇరిగేషన్​ శాఖకు జీఆర్ఎంబీ లెటర్

హైదరాబాద్, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదని, వాటిని వెంటనే బాగు చేయాలని నీటిపారుదల శాఖన

Read More

శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం 

శ్రీశైలం రిజర్వాయర్ ను కెఆర్ఎంబి,ప్రపంచ బ్యాంకు సంబంధించిన నలుగురు సభ్యుల బృందం పరిశీలించింది. శ్రీశైలం జలాశయం మరమ్మతులకు గతంలో కూడా ప్రపంచ బ్యాంకు సభ

Read More

ఏపీ తాగునీటి కోటా పూర్తి

నీటి విడుదల ఆపేయాలని కేఆర్​ఎంబీ ఆదేశం హైదరాబాద్​, వెలుగు : తాగునీటి కోసం ఏపీకి కేటాయించిన కోటాను ఆ రాష్ట్రం పూర్తిగా వాడేసుకుంది. దీంతో నాగార్

Read More

500 అడుగుల వరకు ఓకే.. వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ ఇచ్చిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్​ప్రాజెక్టు నుంచి తాగునీటిని తీసుకునేందుకు కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టులో

Read More

ఏపీకి 5.5 టీఎంసీలు..తెలంగాణకు 8.5 టీఎంసీలు

నాగార్జునసాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు   కేఆర్ఎంబీ మీటింగ్​లో నిర్ణయం  మినిమం​ డ్రా లెవెల్​తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుక

Read More

టెలిమెట్రీ ఫేజ్​2 ఏర్పాటుకు నిధులివ్వండి

 తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంబీ లేఖ హైదరాబాద్​, వెలుగు :  టెలిమెట్రీ సిస్టమ్​ఫేజ్ 2 అమలుకు నిధులు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ, ఏపీలను కే

Read More

కేఆర్​ఎంబీ త్రిసభ్య కమిటీ

 మీటింగ్​ వాయిదా 12న జరగనున్న సమావేశం హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​మేనేజ్ మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ మీటింగ్​వాయిదా పడి

Read More

నాగార్జున సాగర్ లో 12 టీఎంసీల నీళ్లు ఇవ్వండి.. తెలంగాణ డిమాండ్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన తరుణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ

Read More

ఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!

హైదరాబాద్, వెలుగు :  తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది.

Read More

ఏప్రిల్ 4న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ

నీటి కొరత నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం మార్చి నెలాఖరు దాకా వాడుకున్న నీటిపై లెక్క ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: తెలుగు ర

Read More