
KRMB
తెలంగాణకు నీళ్లు ఇవ్వొదని కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ
హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశాయాల నుంచి ఈ నీటి సంవత్సరం (2023–24) లో తెలంగాణ వాటాకు మించి నీటిని వాడేసిందని ఏపీ ఆరోపించింది.
Read Moreరేవంత్రెడ్డిది మొండి వాదన: ఏపీ మంత్రి అంబటి
తెలంగాణ వాటాలో ఒక్క నీటి బొట్టు కూడా మాకొద్దు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అమరావతి: నదీజలాల పంపిణీని విభజన చట్ట
Read Moreకేఆర్ఎంబీపై రాజకీయం
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించిన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గత ప్రభుత్వమే కేఆర్
Read Moreనీటి వాటాను ఆగం పట్టించి..పక్క రాష్ట్రానికి దోచిపెట్టారు
కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ, తప్పొప్పులు ఎత్తి చూపుకుంటున్న సందర్భం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. రాష్ట్రం ఏర్పడి పదేండ
Read Moreనల్డొండ సభకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్
నల్లగొండలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులపై అధికారాన్ని వదలులుకొని తెల
Read Moreబీఆర్ఎస్ బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
నల్లగొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశ
Read Moreకేఆర్ఎంబీ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..
పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు చ
Read Moreకేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు.. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం
అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం.. ఏకగ్రీవంగా సభ ఆమోదం క్యాచ్ మెంట్ ఏరియా, ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి రాష్ట్ర వాటాలో వాడు
Read Moreఅసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ చెప్పేవన్నీ అవాస్తవాలే: మాజీ మంత్రి హరీష్రావు
కేఆర్ఎంబీపై తీర్మానం ఘనత బీఆర్ఎస్దే: చలో నల్లగొండ పిలుపుతోనే సర్కారు కదిలింది పత్రికల్లో వార్తలు వచ్చినా ఖండించలేదెందుకు రాహుల్ బొజ్జా
Read Moreఅసెంబ్లీలో నీళ్ల యుద్ధం.. అధికార పక్షం X ప్రతిపక్షం
పరస్పరం విమర్శల దాడి హరీశ్ రావు Vs కోమటిరెడ్డి కేసీఆర్ హాజరుపై అట్టుడికిన సభ సభకు రారు కాని నల్గొండకు వెళ్తారా: భట్టి కేసీఆర్ అసెంబ్లీకి &n
Read Moreకేఆర్ఎంబీకి ప్రాజెక్టులను వదులుకోం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
బీఆర్ఎస్ హయాంలోనే జలదోపిడీ ఏపీకి నీళ్లు ఎక్కువగా ఇచ్చింది వాళ్లే జగన్, కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదే పంపకాలు తెలంగాణకు మరణశాసనం రాసిన గత ప్రభుత
Read MoreKRMBకి ప్రాజెక్టులు.. అప్పగించేదే లేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KRMB కి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటివాటాలు కాపాడటంలో గత బీఆర
Read Moreకేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తాం : కవిత
కేఆర్ఎంబీపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేం మద్దతిస్తామంటూ చెప్పారు.
Read More