latest news

బీజేపీలో చేరిన డాక్టర్‌‌ కాళీప్రసాద్‌‌రావు

కాశీబుగ్గ/నర్సింహులపేట, వెలుగు : వరంగల్‌‌కు చెందిన డాక్టర్‌‌ కాళీప్రసాద్‌‌రావు బీజేపీలో చేరారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన మ

Read More

పిల్లలు పంపిన పైసలతో ప్రజా సేవ చేస్తున్న: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

పాలకుర్తి/తొర్రూరు, వెలుగు : అమెరికా నుంచి తన పిల్లలు పంపిన పైసలతో ప్రజాసేవ చేస్తున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు చెప్పారు. జనగామ జిల

Read More

సంక్షేమ పథకాలను భిక్షగా వేస్తున్న పాలకులు

బామ్ సెఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ జాదవ్ ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పాలకులు అగ్ర కుల, మనువాదంతో ప్రజలను మధ్య పెడుతున్నార

Read More

రామయ్య అన్నదానానికి రూ.13.70 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి ఆదివారం విరాళాల రూపంలో రూ.13లక్షల70లక్షలు వచ్చాయి. ఏపీలోని రాజమండ్రికి చెం

Read More

ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నది: జగదీశ్వరరావు

ముషీరాబాద్,వెలుగు : మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావు అన్నారు. ముస్లింల సంక్షేమాన్ని బీఆర్ఎస్ ప్ర

Read More

హీరో అజిత్కు కేంద్రం కీలక బాధ్యత

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు అప్పగించింది. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో మరింత నిఘా పెంచేందుకు  డ్రోన్స్ ఏర

Read More

కేసీఆర్​ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ: టీజేఎస్​ చీఫ్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వస్తే అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేశామని టీజేఎస్​ చీఫ్ కోదండరాం అన్నారు. అయితే రాష్ట్రం వచ్చాక ప

Read More

చేతకాని హామీలు ఇస్తున్నోళ్లను నమ్మొద్దు

కల్లూరు/తల్లాడ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు మాయమాటలు చెబుతున్నారని, చేతకాని హామీలు ఇస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే

Read More

వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే.. : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు:  కాంగ్రెస్  ప్రకటిస్తున్న డిక్లరేషన్లు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి దిక్సూచీ వంటివని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి &n

Read More

కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ జోష్​..ఆకట్టుకున్న మ్యాజిక్ షో, గ్రూప్ డ్యాన్స్ లు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వీకెండ్ మస్తీ సిటీ జనాల్లో జోష్ నింపింది. ఆదివారం నిర్వహించిన మ్యాజిక్ షో ఎ

Read More

సూసైడ్ చేసుకున్న నీట్ విద్యార్థులు.. ఆత్మహత్యలు ఆపడానికి వలలు కట్టిన అధికారులు

రాజస్థాన్‌లోని కోటాలో ఆగస్టు 27న ఇద్దరు నీట్‌ అభ్యర్థులు  సూసైడ్ చేసుకున్నారు. తాజా ఘటనతో ఈ ఏడాది కోటా హాస్టళ్లలో సూసైడ్ చేసుకున్న స్టూ

Read More

రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తాం

గోదావరిఖని, గంగాధర, హుజూరాబాద్‌‌, వేములవాడ: రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు. ప్

Read More

అభివృద్ధికి ఐకాన్ గా సిద్దిపేట : శ్రీనివాస్ గౌడ్

    డ్రోన్​షోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిద్దిపేట, వెలుగు : దేశంలో ఎక్కడ ఏ అద్భుతమున్నా   దాన్ని  తెచ్చి అభివృద్ధికి ఐకాన్

Read More