V6 News

latest news

మెదక్ కలెక్టరేట్ కు పోవాలంటే కష్టాలే.. 

 మెదక్, వెలుగు : మెదక్​ కలెక్టరేట్​కు వెళ్లాలంటే కష్టాలు తప్పడం లేదు. అడుగుకో గుంత దర్శనమిస్తోంది. మెదక్ –-చేగుంట మెయిన్​ రోడ్డు నుంచి

Read More

ఎమ్మెల్యే వల్లే హుస్నాబాద్​లోకి నీరు : చాడ వెంకట్​రెడ్డి

    సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి హుస్నాబాద్, వెలుగు : ​ ఎమ్మెల్యే సతీశ్​​ వల్లే హుస్నాబాద్ పట్టణంలోకి వరద నీ

Read More

భారీ వర్షాలతో 1.96 లక్షల టన్నుల ఉత్పత్తి నష్టం : జీఎం జి.మోహన్​రెడ్డి

    మందమర్రి గనుల్లో 75 శాతం బొగ్గు ఉత్పత్తి     సింగరేణి జీఎం జి.మోహన్​ రెడ్డి కోల్​బెల్ట్, వెలుగు :&nbs

Read More

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర మంగళవారం రూ.55,250 ఉండగా రూ.150 పెరిగి రూ. 55,400కి చేరింది. ఇక 100 గ

Read More

వరంగల్లో తీవ్ర స్థాయిలో వరదలు..ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి

వరంగల్ నగర  వరదల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు

Read More

సొంత స్టూడియోలోనే ఆత్మహత్య చేసుకున్న ఆర్ట్ డైరక్టర్‌

ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరక్టర్‌ నితిన్ దేశాయ్ ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కర్జాత్ సమీపంలోని ఖలాపూర్ రాయ్‌గఢ్‌లోని అతని ఎన్‌డీ స

Read More

నేడు ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ

ఆర్టికల్ 370 రద్దును సవాల్  చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్

Read More

ఉప్పల్ టూ సికింద్రాబాద్ భారీ ట్రాఫిక్ జామ్.. నరకం చూస్తున్న వాహనదారులు

సికింద్రాబాద్ హబ్సిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హబ్సిగూడలోని ఓ రెస్టారెంట్ లో మంటలు చెలరేగడంతో..ఆ ప్రాంతమంత

Read More

మేదర్ కాలనీ సమస్య తీరేదెన్నడు?

కుభీరు : ప్రతి ఏటా వానాకాలంలో కుభీర్​లోని మేదర్ కాలనీ నీట మునుగుతోంది. ఏండ్ల కాలంతో తాము ముంపునకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన

Read More

స్కూల్ బస్సు బోల్తా..35 మంది విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.  తొర్రూరు పట్టణానికి చెందిన శ్రీ నలంద పాఠశాల స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బొడ్లాడ గ్రామ వి

Read More

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతిచెందిన ఘటన  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన స్కూల్ బస్సు స్

Read More

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం.. మన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో..

ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ (బెలూగా) మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎయిర

Read More

ఓసీపీ 5 మైనింగ్‌‌ పనులపై హైకోర్టులో విచారణ

గోదావరిఖని, వెలుగు:  గోదావరిఖనిలో సింగరేణి ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ –5లో మైనింగ్‌‌ పనులు పర్యా

Read More