latest news
నల్గొండ జిల్లాల్లో ఘనంగా సురక్ష దివస్
నల్గొండ అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. నల్గొండ ఎస్పీ
Read Moreప్రతిపక్షాల సమావేశం వాయిదా.. కాంగ్రెస్, డీఎంకే విజ్ఞప్తులే కారణం
జూన్ 12న పాట్నాలో జరగాల్సిన ప్రతిపక్ష పార్టీల సమావేశం జూన్ 23కు వాయిదా పడింది. కాంగ్రెస్, తమిళనాడు మిత్రపక్షం అభ్యర్థన మేరకు తేదీని మార్చినట్లు పార్టీ
Read Moreరేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని నిరసన
నేరేడుచర్ల, వెలుగు: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డీలర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ
Read Moreవెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయాలి...మంత్రి జగదీశ్ రెడ్డి
తుంగతుర్తి, వెలుగు: రైతులు వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల
Read Moreతెలంగాణ యువతలో తీవ్ర నిరాశ: బండారు దత్తాత్రేయ
లిక్కర్ కారణంగా కుటుంబాలు ఛిద్రం సామాజిక తెలంగాణ ఏర్పడాలి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యాదాద్రి, వెలుగు : తెలంగాణ
Read Moreరెజ్లర్లకు న్యాయం చేయాలి..ఎం రాజశేఖర్ రెడ్డి
నల్గొండ అర్భన్, వెలుగు : భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషన్ పై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎ
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రాజెక్టులన్నీ పూర్తి
డిండి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని, ప్రతిపక్షాలతో ఒరిగేదేమిలేదని శాసనమండలి చైర
Read Moreపార్లమెంట్ నిర్మాణంలో ‘విశాక’ ఇండస్ట్రీస్ వీనెక్స్ట్ ఫైబర్ సిమెంట్ బోర్డులు
బిల్డింగ్ను ఎకోఫ్రెండ్లీగా, అందంగా మార్చటంలో తోడ్పాటు టర్మైట్స్, వాటర్, ఫైర్ రెసిస్టెన్స్ వంటివి ఇతర ప్రత్యేకతలు హైదరాబాద్, వెలుగు: ప్రధాని
Read Moreతుంగతుర్తిలో గెలుపు నాదే : మందుల సామెల్
తుంగతుర్తి, వెలుగు: రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ టికెట్ తనదేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ ఆశాభావం వ్
Read Moreదేవుడి దర్శనానికి వచ్చి గుండెపోటుతో భక్తుడు మృతి
కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్ర
Read Moreకేసీఆర్ను దించడమే లక్ష్యం.. ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం : ప్రొఫెసర్ కోదండరాం
సూర్యాపేట వెలుగు: సీఎం కేసీఆర్ను గద్దె దింపడమే తమ లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అందుకోసం ఏ పార్టీత
Read Moreనెరవేరని సాగునీటి కల
నెరవేరని సాగునీటి కల ఆందోళనలో గిరిజన రైతులు నిరుపయోగంగా నిధులు ఐటీడీఏ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం భద్రాచలం, వెలుగు: భద్
Read Moreమరుగునపడ్డ తలాయి జల విద్యుత్ కేంద్రం
రాష్ట్రం వస్తే నిర్మిస్తామని మంత్రి హారీశ్ రావు హామీ తెలంగాణ వచ్చి పదేళ్లు.. పట్టించుకోని బీఆర్ఎస్ సర్కారు నిర్మాణం జరిగితే స్థానికంగా అ
Read More













