latest news
రుతు పవనాలు మరింత ఆలస్యం.. జూన్ 7 అంటున్న వాతావరణ శాఖ
భారతదేశంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భా
Read Moreబాబు రాజకీయ వైకల్యంతో బాధ పడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీక
Read Moreరైల్వే టికెట్లలో 35 పైసల ఇన్సూరెన్స్ తో.. రూ.10 లక్షల క్లెయిమ్
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను ప్రభావితం చేసింది. ఈ క్రమంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు
Read Moreగుంటూరు జిల్లాలో రెండు ప్రమాదాలు.. 11 మంది మృతి
గుంటూరు జిల్లావాసులకు ఈ మండే ( జూన్ 5) బ్లాక్ మండే గా మిగిలి పోనుంది. జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు.  
Read MoreFact Check : పోరాటంలో తగ్గేదేలే... ఆ వార్తలను నమ్మొద్దు : సాక్షి మాలిక్
గత కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని రెజర్లు
Read Moreగ్రూప్ 1 పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ : 11న ఎగ్జామ్
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయంలో పరీక్ష ఎలా నిర్వహి
Read Moreసూరారంలో కొత్త పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 60 నుంచి 70 పోలీస్ స్టేషన్ లు మాత్రమే ఉన్నాయని.. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా 70 పీఎస్ లు అయ్యాయని మంత్రి మ
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 24 గంటలు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు చివరి దశలో ఉండగా స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక
Read Moreకేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు మిస్సింగ్
బిహార్ లోని భాగల్ పూర్ లో రూ.17వందల కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న తీగల వంతెన కూలిన ఘటనలో సెక్యూరిటీ గార్డు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. ఎస
Read Moreరేషన్ డీలర్ల హెచ్చరిక.. డిమాండ్లు నెరవేర్చక పోతే షాపులు బంద్..
రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు.. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలంటూ రేషన్ డీలర్లు హైదరాబాద్ జిల్లా ప్రధాన రేషన్ కార్యాలయం ముందు నిరసన
Read Moreహయత్నగర్లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లారు
హయత్నగర్లో దొంగల ముఠా రెచ్చిపోయింది. తొర్రూరులో ఓ వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దొంగలు.. చివరికి ఆమెను హత్య చేశారు. తొర్రూ
Read Moreటీఎస్పీఎస్సీ బోర్డు ముట్టడి.. బీఎస్పీ నేతల అరెస్ట్
టీఎస్ పీఎస్ సీ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని బీఎస్పీ నాయకులు బోర్డు ముట్టడికి యత్నించారు. బోర్
Read Moreబైక్ పై ప్రమాదకర విన్యాసాలు.. డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు యువకులపై కేసు
విజయనగరం జిల్లా హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ డివైడర్ ను ఢీకొట్టిన ఇద్దరు మైనర్ యువకులపై కర్ణాటక పోలీసులు కేసు
Read More













