latest news
ఒడిశా రైలు ప్రమాదం... గాయపడిన వారికి రూ. 50 వేలు అందజేత
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 278 మందికి పైగా మరణించారు. వెయ్యి మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రైల్వే అధికారులు
Read Moreఏపీలో తప్పిన రైలు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లో సత్యసాయి జిల్లా కదిరి రైల్వే గేట్ దగ్గర రైలు ప్రమాదం తప్పింది. నాగర్ కోయిల్ - ముంబై రైలు వచ్చే సమయంలో కూటగుల్ల దగ్గర గేట్
Read Moreపంచెకట్టులో తళుక్కుమన్న కలెక్టర్.. ఆకట్టుకున్న ఆహార్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆహార్యం మారింది. ప్యాంటు, షర్ట్ తో ఇన్ షర్ట్ వేసుకొని కనిపించే కలెక్టర్ విభిన్నంగా దర్శనమిచ్చి
Read Moreరైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రగడ
మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో రచ్చ జరిగింది. ధాన్యం కొనుగోలు కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ దశాబ్ది వారోత్సవాలు
Read Moreఒడిశా రైలు ప్రమాదం..ఇదోక విషాదం..
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 278కి
Read Moreబోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన రెండేళ్ల బాలిక
గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో వ్యవసాయ పొలంలో రెండేళ్ల బాలిక బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. చిన్నారి ఆ ప్రాంతంలో ఆడుకుంటుం
Read Moreసాంకేతిక కారణమా.. మానవ తప్పిదమా.. ఒడిశా రైలు ప్రమాదంపై వెల్లువత్తుతోన్న ప్రశ్నలు
ఒడిశాలో జూన్ 2న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషాద ఘటనకు గల కారణాలపై పలువురు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. ఈ ప్రమాద
Read Moreరైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. కోరమండల్ సూపర్ ఫాస్ట్ హిస్టరీ ఇదీ..
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు.. రైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. ఇప్పుడు రాజధాని
Read Moreనర్సంపేట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి రెడీ
హైదరాబాద్లోని ఓ హోటల్లో 11 మంది కౌన్సిలర్లు నేడు కలెక్టర్కు అవ
Read Moreకేవీకేలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇస్తలే
నిధులు లేక వెలవెలబోతున్న కృషి విజ్ఞాన కేంద్రాలు సెంట్రల్ ఫండ్ జీతాలకే సరి.. మెయింటెనెన్స్ చేయలేక ఇబ్బందులు పడుతున్న ఎన్జీవోలు
Read Moreడ్రంక్ అండ్ డ్రైవ్ లో... ఆరుగురికి జైలు
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఆరుగురికి 4 రోజుల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం ఎక్సైజ్ క
Read Moreరేషన్ బియ్యం పట్టివేత..
మదనాపురం, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ మురళి తెలిపారు. పెబ్బేరు నుంచి
Read Moreమంత్రి కొప్పులకు నిరసన సెగ
మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రైతుల నిరసన సెగ తగిలింది. జూన్ 3వ తేదీ శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలపూర్ గ్రామానికి చెందిన సట్టం శెట్టి రాజన్న అ
Read More













