latest news
కోరిక తీరిస్తే కెరీర్ సెట్ చేస్తా అన్నడు.. బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ల ఆరోపణలు
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై రెజ్లర్ల ఆరోపణలు న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్&zwnj
Read Moreదేశవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. దాదాపు 20 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్ల
Read Moreరాష్ట్రంలో జర్నలిస్టులకు ఒకే రూల్ వర్తించదా..?
ఖమ్మంలో జర్నలిస్టుల కోసం 23 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కొన్ని రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ ల
Read Moreఈసారి వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు: ఎకానమిస్టులు
న్యూఢిల్లీ: ఈసారి ఆర్బీఐ ఎంపీసీ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని ఎకానమిస్టులు చెబుతున్నారు. ఇదే రేట్లను కొనసాగించే ఛాన్స్ ఎక్కువని వారు పేర్కొంటున్నారు. ర
Read Moreదశాబ్ది వేడుకల ధూంధాం
తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ధూంధాంగా ప్రారంభంఅయ్యాయి. శుక్రవారం అధికార యంత్రాగంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, స్టూడెంట్, ఉద్యోగ సంఘాల
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. రక్తం ఇవ్వడానికి ఆస్పత్రికి భారీగా చేరిన జనం
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 238కు చేరింది. 900 పైగా మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ఎక్కడ చూసినా మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ప
Read Moreఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. పార్టీల లీడర్లు, ప్రభుత్వ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజ
Read Moreకోరమండల్ ఎక్స్ ప్రెస్ లో భారీగా ఏపీ ప్రయాణికులు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు భారీగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై నుంచి వస్తున్ కోరమండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ ప
Read Moreఛత్రపతి శివాజీ అంటే ధైర్యం : మోడీ
ముంబై: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం అందరికీ స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ఇప్పటికీ అనుసరణీయమని చెప్పారు. మరాఠా ర
Read MoreOdisha Train Accident: దేశ చరిత్రలో ఐదు అతిపెద్ద రైలు ప్రమాదాలు..వేల సంఖ్యలో మృతి
ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఆర్బీ పాల్
Read MoreOdisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 233కి చేరిన మృతులు
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. 900మందికి పైగా గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. గాయపడిన వారిన
Read Moreముస్లిం లీగ్ సెక్యులర్ పార్టీ.. వాషింగ్టన్లో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం కాంగ్రెస్కు ఎంఐఎం, ఎంఎల్ సెక్యులర్గా, పీఎఫ్ఐ కల్చరల్గా
Read Moreఅందరినీ ఏకతాటిపైకి తెచ్చిన జేఏసీ
2009 తర్వాతనే తెలంగాణ ఉద్యమం విశాలమైన ప్రజా ఉద్యమంగా మారింది. కేసీఆర్ దీక్ష ఉద్యమం తీవ్రతరం కావటానికి ఉత్ప్రేరకంగా పనిచేసింది. అయితే ఉద్యమ రూపం మాత్రం
Read More













