latest telugu news

చేప మందు పంపిణీకి.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్. ప్రతియ

Read More

కర్ణాటక, తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకున్నారు: మోదీ

మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక, తెలంగాణలో ప్రజలు ఎన్డీఏ కూటమిని అక్కున చేర్చుకున్నారని మోదీ అన్నార

Read More

మక్కాలో లిఫ్ట్‌ కూలి.. ఇద్దరు భారతీయ హజ్‌ యాత్రికులు మృతి

హజ్ యాత్రలో  విషాదం చోటుచేసుకుంది. సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఇద్దరు భారతీయ హజ్ యాత్రికులు మరణించారు. 2024, జూన్ 6, గురువార

Read More

హైదరాబాద్ బీ అలర్ట్ : ఇవాళ (7వ తేదీ) భారీ వర్షం పడే సూచనలు

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు

Read More

గర్ల్స్ హాస్టల్ లో భారీ అగ్ని ప్రమాదం.. వాచ్‌మెన్ సజీవదహనం

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పూణె సిటీలోని షానిపర్ ప్రాంతంలోని బాలిక పీజీ వసతి గృహంలో 2024, జూన్ 6వ తేదీ రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగ

Read More

కర్రీ పఫ్లో రబ్బర్లు.. మల్లారెడ్డి వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చాయటూ విద్యా

Read More

రామ్ లీలా మైదానం ఆలయ స్థలమే: అఖిలపక్ష నాయకులు

మెహిదీపట్నం, వెలుగు: లంగర్ హౌస్ సంగం రామ్ లీలా మైదానంలో గురువారం ఫెన్సింగ్​ఏర్పాటు చేసేందుకు వచ్చిన టూరిజం శాఖ అధికారులను స్థానిక అఖిలపక్ష నాయకులు అడ్

Read More

కాల్ సెంటర్ ఫిర్యాదులను పెండింగ్ ​పెట్టొద్దు: రోనాల్డ్​ రోస్ ​ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్ సైట్, డయల్ 100, కాల్ సెంటర్ కు ఆన్ లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన

Read More

ఎస్సీ సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం రిలీజ్​ చేయాలి: మామిడి నారాయణ

ముషీరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో ఎస్సీ మాల, మాదిగ ఉప కులాలకు అందించిన సంక్షేమ పథకాల వివరాలపై కులాల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని సెంటర్ ఫర్ బె

Read More

మంత్రి పొన్నంకు మెడికల్​ టెస్టులు

పంజాగుట్ట, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో జనరల్​మెడికల్​టెస్టులు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర

Read More

ఇవాళ నుంచి ఆర్ట్​ ఫెస్టివల్

ఖైరతాబాద్, వెలుగు: ఏటా ముంబై, ఢిల్లీ, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్​ఫెస్టివల్​ను ఈసారి హైదరాబాద్​లో నిర్వహిస్తున్నట్లు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్,

Read More

వెలుగు సక్సెస్: నిజాం రాజ్యంలో సంస్థలు

నిజాం పాలనా కాలంలో హైదరాబాద్​ సంస్థాన ప్రజలకు వాక్, సభ పత్రికా స్వతంత్రాలు ఉండేవి కావు. రాజకీయ, పౌర హక్కులు మాటే లేదు. ప్రజలు తీవ్ర అణచివేతకు గురయ్యేవ

Read More

ఫోన్​ట్యాపింగ్​ కేసు విచారణ... హైకోర్టు పర్యవేక్షణలో జరగాలి

టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కీలకపాత్ర పోషించిన ఫర్హాత్ ఇబ్రహీంను కేసీఆర్ వాడుకుని వదిలేశాడు. కేసీఆర్, తలసాని యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిపై అవినీతి కే

Read More