latest telugu news

ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముగిసిన.. చేపమందు పంపిణీ

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ  ముగిసింది. రెండో రోజైన..2024,  జూన్ 9వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు చేప మందు పంప

Read More

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం అయ్యింది. 2024, జూన్ 9వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్ష.. మధ్యాహ్నం ఒంటి గంట వర

Read More

పరిశ్రమలకు స్పీడ్​గా భూ కేటాయింపులు

హైదరాబాద్, వెలుగు :  ఎన్నికల కోడ్​ ముగియడంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు వేగంగా గ్రీన్​సిగ్నల్​ ఇస్తున్నది. అర్హత ఉన్న కంపెనీలక

Read More

మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే ఆమరణ దీక్ష

ముంబై :  మరాఠా కోటా ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్లపై మాట తప్పితే

Read More

రామోజీరావు.. తెలుగు సంస్కృతికి చిరునామా: చినజీయర్ స్వామి

శంషాబాద్, వెలుగు: రామోజీ గ్రూప్​సంస్థల అధినేత రామోజీరావు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు చిరునామా అని ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి చెప్పార

Read More

కొత్తగూడెం థర్మల్‌ స్టేషన్‌ కాలుష్యంపై 3 వారాల్లో నివేదిక ఇవ్వండి:హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని థర్మల్‌ పవర్‌ స్టేషన్‌  వెదజల్లుతున్న కాలుష్యం తాజా పరిస్థితిపై మూడు వారా

Read More

మూడు నెలలుగా జీతాలు పడలే: స్ట్రీట్ లైట్ ఎలక్ట్రీషియన్స్

ఎల్బీనగర్, వెలుగు: మూడు నెలలుగా జీతాలు అందట్లేదని జీహెచ్ఎంసీ ఎల్బీనగర్​జోన్​స్ట్రీట్ లైట్ ఎలక్ట్రీషియన్స్ అండ్ హెల్పర్స్​శనివారం విధులు బహిష్కరించి ఆం

Read More

కోర్టు ఆర్డర్స్​ను ధిక్కరిస్తున్నరు: టీఎన్జీవో అధ్యక్షుడు

హైదరాబాద్, వెలుగు: రూల్స్ కు విరుద్ధంగా ఎలక్షన్స్ జరిగిన టీఎన్జీవో సిటీ కమిటీని సిటీ సివిల్ కోర్టు రద్దు చేసిందని, అయినా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి

Read More

ఇక ఆ స్కీమ్​ల అమలు పక్కాగా.. త్వరలోనే విధివిధానాలు

హైదరాబాద్​, వెలుగు: గత ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని స్కీముల్లో అక్రమాలు జరగకుండా మార్పులు చేసి అమలు చేయాలని రాష్ట్ర సర్కార్​ సూత్రప్రాయంగా నిర్ణయించింద

Read More

ఓయూ ఎస్​బీఐ ఏటీఎంలో నాగుపాము

ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని ఎస్​బీఐ ఏటీఎంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. ఆ విషయం తెలుసుకున్న స్టూడెంట్లు భయాందోళనకు గురయ్యారు. వివర

Read More

65 వేల మందికి చేప ప్రసాదం

హైదరాబాద్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో చేప ప్రసాదం కోసం శనివారం జనం బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తోపాటు ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్

Read More

వీఐపీ సంస్కృతికి దూరంగా ఉండండి: మంత్రులకు యోగి సూచన

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కూటమి షాకిచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలను బీజేపీ సాధించలేకపోయింది. ఈ క్

Read More

ఇంజినీరింగ్ కాలేజ్ లో మహిళా ప్రొఫెసర్ కు వేధింపులు

గండిపేట సీబీఐటీ కాలేజీలో మహిళా ప్రొఫెసర్​ను మానసికంగా వేధిస్తున్న ప్రొఫెసర్లను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలని ప్రొఫెసర్లు, బోధనేతర సి

Read More