latest updates

తండ్రిని పోషించలేక హత్య చేసిన కొడుకు

వనపర్తి జిల్లా చిమనగుంటపల్లిలో ఘోరం వనపర్తి, వెలుగు :  వనపర్తి సమీపంలోని చిమనగుంటపల్లిలో ఓ వృద్ధుడిని పోషించలేక అతడి కొడుకు దారుణంగా హత్య

Read More

సాధారణ మరణమంటూ ఏడాదిన్నర కింద ఖననం

ఒకరి ఫిర్యాదుతో పోలీసుల విచారణ నిద్ర మాత్రలిచ్చి చంపామన్న నిందితులు   ఫోరెన్సిక్ ​ల్యాబ్​కు బాడీ పార్ట్స్​ మెదక్​ జిల్లాలో దారుణం మ

Read More

ఎంపీ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్​ లీడర్లు ఎన్కాముందు!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సీన్​ 13 పార్లమెంట్​ సెగ్మెంట్ల పరిధిలోప్రభావం చూపని బీఆర్ఎస్​ కాంగ్రెస్​హవా, ఎన్నికల ఖర్చు అభ్యర్థులదే అనడంతో పో

Read More

ధరణి ఆపరేటర్లకు పది నెలలుగా జీతాల్లేవ్

రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 713 మంది సిబ్బంది పట్టించుకోని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బిల్లులు ఇవ్వకుండా 9 నెలల జీతం ఆపిన గత ప్రభుత్వం కరీం

Read More

జై శ్రీరామ్.. రామనామంతో మార్మోగిన న్యూయార్క్‌ టైమ్స్‌ స్వ్కేర్‌

అయోధ్యలోని రామ మందిరంలో 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు ముందు అమెరికాలోని ప్రవాస భారతీయులు మిన్నెసోటాలోని హిందూ దేవాలయంలో రామభజన చేశారు. అదే సమయంలో,

Read More

మోదీ ఛాపర్ నుంచి రామమందిరం ఏరియల్ వ్యూ.. వీడియో వైరల్

అయోధ్యలోని రామమందిర వైమానిక విజువల్స్ బయటికొచ్చాయి. ఇది ప్రారంభోత్సవానికి ముందు పవిత్ర నగరానికి చేరుకున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్

Read More

వెజ్.. అబ్బే వద్దు : 60 శాతం మంది చికెన్, మటన్ లాగించేస్తున్నారు..

ప్రపంచం మొత్తం 2023కి వీడ్కోలు పలికిన సందర్భంగా.. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ తన సంవత్సరాంతపు డేటాను వెల్లడిం

Read More

నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా : పవిత్రోత్సవంలో భాగమైన సైనా

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ మహోత్తరమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్

Read More

సెలవు ఏమీ లేదు.. వచ్చి పని చేయండి : తేల్చి చెప్పిన కర్ణాటక సీఎం

ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి పెంచినప్పటికీ.. అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న సెలవు ప్రకటించకూడదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం

Read More

మార్కెట్ కమిటీ వసూళ్ల దందా.. అంతర్రాష్ట్ర రహదారి పై చెక్ పాయింట్ సిబ్బంది నిర్వాకం

పత్తి రైతుల నుంచి రూ.1000–1500 వసూలు పెద్ద వ్యాపారులకైతే రూ.50,  రూ.100లే ఎంట్రీ ఫీజు ఫీజు నుంచి మినహాయించాలని రైతుల విజ్ఞప్తి

Read More

సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి :​ లక్ష్మీపార్వతి

నల్గొండ అర్బన్, వెలుగు : మారుతున్న కాలానికి అనుగుణంగా కవులు, రచయితలు, మేధావులు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర తెల

Read More

నిట్‌లో మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన ఉత్సవాలు

హనుమకొండ/కాజీపేట, వెలుగు : వరంగల్ నిట్​ లో మూడు రోజుల పాటు కొనసాగిన టెక్నోజియాన్​ వేడుకలు ఆదివారం ముగిశాయి. దేశంలోని వివిధ సాంకేతిక విద్యాసంస్థల నుంచి

Read More

అటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు

భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ

Read More