Madhya Pradesh

బిల్లు కట్టలేదని పేషంట్‌ను మంచానికి కట్టేశారు

మధ్యప్రదేశ్‌లోని ఘటన హాస్పిటల్‌పై సీఎం సీరియస్‌ భోపాల్‌: మాయమైపతున్నాడమ్మ మనిషన్న వాడు.. మానవత్వం లేకుండా డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నాడు. జాల

Read More

ఎనిమిదేళ్లలో 750 పులులు మృతి

మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే ఎక్కువ మరణాలు న్యూఢిల్లీ: వేట, ఇతర కారణాల వల్ల ఎనిమిదేళ్లలో మన దేశంలో సుమారు 750 పులులు మరణించాయి. వీటిలో మధ్యప్రదేశ్, మహా

Read More

జూన్ 15 వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగింపు: మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు మే 31తో ముగుస్తున్న లాక్ డౌన్ 4.0ను మ‌రికొన్ని రోజులు పొడిగించాల‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహ

Read More

క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పేషెంట్.. త‌ల్లీ, పిల్ల‌లు క్షేమం

క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌హిళ ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్ల‌లు ఎటువంటి ఇన్ఫెక్ష‌న్ సోక‌కుండా వైద్యులు విజ‌య

Read More

ఎంపీలో పది పరీక్షలు రద్దు

ప్రకటించిన సీఎం భోపాల్‌: టెన్త్‌క్లాస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌కి సంబంధించి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ పది

Read More

సాధువు కోసం సోషల్ డిస్టెన్స్ మర్చిపోయిన జనం

మధ్యప్రదేశ్‌లోని బందాలో సోషల్‌ డిస్టెన్స్ పాటించని జనం బందా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని, జనం గుమిగూడవద్దని,

Read More

మృతి చెందిన కూలీల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పథా గ్రామం వద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు సీఎం యోగి ఆదిత్య నాధ్ న‌ష్ట‌ ప‌రిహారం ప్ర‌

Read More

ఉత్త‌రప్ర‌దేశ్ నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు.. బైక్ పై వెళ్లి పెళ్లి

కరోనాను అరిక‌ట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ విధించ‌డంతో చాలా పెళ్లిళ్లకు ఆటంకం ఏర్ప‌డింది. లాక్ డౌన్ కంటే ముందే పెళ్లి ముహుర్తాలు నిశ్చయించుకున

Read More

ఫస్ట్ క్లాస్ నుంచి పీహెచ్ డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్

సాంబల్ స్కీమ్ ను తిరిగి ప్రారంభించిన మధ్యప్రదేశ్ వెల్లడించిన జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని పేద పిల్లల చదువుకయ్యే ఖర్చులను రాష్ట్

Read More

యువతిపై ఏడుగురి గ్యాంగ్ రేప్

నిందితుల్లో ముగ్గురు మైనర్లు బేతుల్: పద్దెనిమిదేళ్ల ఓ అమ్మాయిపై ఏడు మంది అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం మధ్యప్రదేశ్ లో జరిగింది. మోటార్ బైక్ పై ఒ

Read More

క‌రోనా లాక్ డౌన్ లో కిరాత‌కం: ఆరేళ్ల పాప కిడ్నాప్.. రేప్ చేసి కనుగుడ్లు..

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలోనూ ఆడ బిడ్డ‌ల‌పై కిరాత‌కుల అకృత్యాలు ఆగ‌డం లేదు. కొద్ది రోజుల క్రితం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని భోపాల్ లో అంధురాలైన మ‌హిళ‌పై ఆమె

Read More

మధ్యప్రదేశ్​లో కొలువుదీరిన మంత్రివర్గం

భోపాల్: మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గం ఏర్పడింది. ఒక మహిళ, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు లభించింది.

Read More