దేశంలో కరోనా కేసులు ఓ వైపు పెరుగుతుండగా.. మరో వార్త ఆందోళన కలిగిస్తోంది. హరిద్వార్ కుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్య ప్రదేశ్ ప్రజల్లో...దాదాపు 99 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. విదిశ జిల్లా గ్యారస్పుర్ కు చెందిన 60 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్యారస్పుర్ నుంచి మహాకుంభ్ కు 83 మందిలో 60 మందికి పాజిటివ్ వచ్చింది. మిగతా 22 మంది కోసం గాలిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 15 మధ్య వేర్వేరు వెహికిల్స్ లో 83 మంది కుంభామేళాకు వెళ్లినట్లు అధికారులు చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో కుంభమేళాకు హాజరైన వారు క్వారంటైన్ ఉండాలని సూచించారు.
కుంభమేళాకు వెళ్లి వచ్చిన మధ్య ప్రదేశ్ ప్రజల్లో... 99 శాతం మందికి కరోనా
- దేశం
- May 5, 2021
లేటెస్ట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్