mahabubabad

నా గిరిజన ప్రజలకు పోడు పట్టాలు ఇవ్వడం అదృష్టం: మంత్రి సత్యవతి

మహబూబాబాద్ జిల్లాలో 24 వేల 108  గిరిజనులకు 64 వేల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. జూన్ 30వ

Read More

కేటీఆర్‌‌‌‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మహబూబాబాద్, వెలుగు : ఈ నెల 30న మంత్రి కేటీఆర్‌‌‌‌ మహబూబాబాద్‌‌‌‌లో పర్యటించనున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన

Read More

జులైలో టీడీపీ బ‌స్సు యాత్ర

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వెల్లడి హైదరాబాద్, వెలుగు: తెలుగుదేశం పార్టీ పున‌ర్ నిర్మాణం, పూర్వ వైభ‌వం ల‌క్ష్యంగా జులై మొద

Read More

రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం

రాష్ట్రంలో ఈరోజు(జూన్ 16), రేపు(జూన్17) భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ వైపు వడగాలులు మరోవైపు వర్షం పడుతుందని తెలిపింది. ఏడు జిల్ల

Read More

మహబూబాబాద్‌‌‌‌ లో ముగ్గురు సెక్రటరీల సస్పెన్షన్‌‌‌‌

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేసిన ముగ్గురు సెక్రటరీలపై సస్పెన్షన్‌‌‌‌ వేటు పడింది. మహ

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను నిలదీసిన గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో  అడుగడుగునా  నిరసన సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

Read More

సర్టిఫికెట్ల కోసం బీసీల తిప్పలు.. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

బీసీ రుణాల కోసం అవసరమైన కులం, ఆదాయ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఆదాయం, క

Read More

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి.. బంధువుల ఆందోళన

మహబూబాబాద్‌ జిల్లాలోని ఓ ఆసుత్రిలో బాలింత మృతి చెందడం కలకలం రేపింది. బయ్యారం మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నేహా(27) కాన్పు కోసం ఆసుపత్రి

Read More

ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం.. నిలదీసిన మూలమరి తండా వాసులు

డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి ఏం చేశావంటూ మరిపెడ మండలం మూలమరి  తండా వాస

Read More

రూ.30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ​లేబర్​ ఆఫీసర్

తొర్రూరు,  వెలుగు: మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు అసిస్టెంట్​ లేబర్ ఆఫీసర్​ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. వరంగల్​

Read More

రాష్ట్రంలో వానలు.. వడగాలులు.. వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడటంతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడ్రోజులు ఖమ్

Read More

అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలె

మహబూబాబాద్, వెలుగు : అనేక పోరాటాలు, ఎంతోమంది ప్రజల త్యాగాల మూలంగానే తెలంగాణ ఏర్పడిందని, కానీ..పాలకుల మార్పు మాత్రమే జరిగిందని..పాలన స్వభావంలో సంపూర్ణ

Read More

‘తరుగు’పై కన్నెర్ర..రోడ్డెక్కి రైతన్న నిరసన

సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతుల ధర్నాలు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపార

Read More