
mahabubabad
ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఫొటో ఎక్కడ? కేసముద్రంలో ప్రోటోకాల్ లొల్లి
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించడం లేదని, ఫ్లెక్సీలో డోర్నకల్ ఎమ్మె
Read Moreసీపీఐ నారాయణతో కలిసి వాకింగ్ చేసిన మంత్రి సత్యవతి
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి సత్యవతి రాథోడ్ ముచ్చటించారు. మార్చి 27వ తేదీ సోమవారం స
Read Moreమహబూబాబాద్ జిల్లాలో బైరటీస్, సున్నపురాయి, గ్రానైట్ నిక్షేపాలు
ఇక్కడ తవ్వి మరోచోటికి తరలిస్తున్న వ్యాపారులు కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకోని పాలకులు ఉపాధ
Read Moreవడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు: సీఎం కేసీఆర్
వరంగల్/మహబూబాబాద్/నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు: ‘వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటది, అద్భుతమైన సాయం చ
Read Moreలోన్ కట్టలేదని ఇంటి తలుపులు ఎత్తుకెళ్లిన బ్యాంకు అధికారులు
గూడూరు, వెలుగు: తండ్రి తీసుకున్న లోన్ కట్టలేదని కొడుకు ఇంటి తలుపులను బ్యాంకు అధికారులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా
Read Moreతిరగబడ్డ గుత్తికోయలు.. అటవీ సిబ్బంది పరారీ
అటవీ ప్రాంతంలో భూముల సర్వే కోసం వచ్చిన అటవీ సిబ్బంది, అధికారులపై తిరగబడ్డారు గుత్తికోయలు. మా భూముల జోలికి వస్తే ఊరుకోం అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబ
Read Moreఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం.. మూడు నెలల బాలుడు మృతి !
ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి మూడు నెలల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురంలో చోటుచేసుకుంది. రంగప
Read Moreవీ6 ఛానెల్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
వీ6 వెలుగు, వీ6 ఛానెల్ పై రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా 2023, మార్చి 10వ తేదీన మహబూబాబాద్ జిల్లా వివేకానంద సెంటర్ లో PDSU విద్యా
Read Moreగురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ .. 15 మంది విద్యార్థినులకు అస్వస్థత
మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచడంలో ఓ గురుకుల పాఠశాల మరొకసారి విఫలం అయింది. దాంతో ఫుడ్ పాయిజన్ అయి ఏకంగా 15 మంది విద్యార్థినులు
Read Moreబీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్
ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని కేటీఆర్ ప్రశంసించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మహిళ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరై
Read Moreఅప్లికేషన్లు వేలల్లో... అర్హులు వందల్లో..
మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు లబ్ధిదారుల సంఖ్య ఫైనల్ అయింది. పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వ ప్ర
Read Moreమహిళలంటే బీఆర్ఎస్కు గౌరవం లేదు : షర్మిల
రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మహిళలను గౌరవించే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. తన పాదయాత్ర 3 వేల కిలోమీటర
Read Moreయువత ధర్మ రక్షణ కోసం పాటుపడాలి : మంత్రి ఎర్రబెల్లి
యువత ధర్మ రక్షణ కోసం పాటు పడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి నివాళులర్పించిన
Read More