నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేసిన ముగ్గురు సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు పడింది. మహబుబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని గున్నేపల్లిలో చనిపోయిన వ్యక్తుల పేరుతో పింఛన్ డ్రా చేసిన విషయంలో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గత నెల ఆందోళనకు దిగారు. ఆఫీసర్లు ఎంక్వైరీ చేయగా గున్నేపల్లితో పాటు వాల్యాతండా, లక్ష్మీపురంలో సైతం అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో మూడు గ్రామాల సెక్రటరీలు అక్షర, శ్రీకాంత్, వెంకన్నను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శశాంక ఆర్డర్స్ జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.
మహబూబాబాద్ లో ముగ్గురు సెక్రటరీల సస్పెన్షన్
- వరంగల్
- June 16, 2023
లేటెస్ట్
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- రాయ్బరేలీలో రాహుల్ ఓడిపోతరు : అమిత్ షా
- వచ్చేసారి సిరిసిల్ల పీడనూ వదిలిస్త : సీఎం రేవంత్ రెడ్డి
- రిజర్వేషన్లు రద్దు అన్న వారిని చెప్పులతో కొట్టండి : బండి సంజయ్
- ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు
- ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు
- సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
- పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త