
mahabubabad
షర్మిల వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన
తన భర్తపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతామహాలక్ష్మీ ఆందోళనకు దిగారు. షర్మిల బస చేసిన క్యాంపు ముందు
Read Moreవందే భారత్ రైలుపై రాళ్ళ దాడి
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ -ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ - గ
Read Moreఅంగన్వాడీలో ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత
అంగన్ వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకొని ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురైయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా చోటుచేసుకుంది. గూడూరు మండలంలోని లైన
Read Moreబిల్లులు కట్టలేదని తండాకు కరెంట్ కట్ చేసిన్రు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం రేణ్యాతండాలో బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు కరెంట్ నిలిపివేశారు. దీంతో నాలుగు రోజులుగా
Read Moreతీన్మార్ స్టెప్పులేసిన మంత్రి, ఎమ్మెల్యే
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ తరలి వెళ్తున్నారు. మహబూబాబాద్
Read Moreస్టేజ్పైనే ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య వాగ్వాదం
మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ స
Read Moreబహిరంగ సభల్లో తడబడ్డ కేసీఆర్
బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు రాజకీయ నేతలు తడబడటం సహజం. చిన్న చిన్న నేతలే కాదు సీఎంలు, పీఎంలు కూడా అప్పుడప్పుడు తడబడుతూ మీడియాకు చిక్కుతుంటారు. కాని స
Read Moreకేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లుంది : ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వస్తే కన్న తల్లిదండ్రులు వచ్చినట్లు అనిపిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎడారి లాంటి ప్రాంతాల్లో
Read Moreపోడు పట్టాల కోసం కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్రు
మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా న్యూ డెమోక్రసీ నేతలు నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోడు భూములకు పట్టాల
Read Moreఅందరి ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చింది:కేసీఆర్
పులి నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చిండు. రాష్ట్ర సాధనలో అందరి భాగస్వామ్యం ఉందని చెప్పిండు. ఇందు
Read Moreమహబూబాబాద్కు రూ.50కోట్లు,ఇంజనీరింగ్ కాలేజ్: కేసీఆర్
మహబూబాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ అభివృద్ధికి రూ. 50కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తొర్రూరు, మరి
Read Moreఇయ్యాల మానుకోటకు కేసీఆర్
సీఎం టూర్కు పకడ్బందీ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు పార్టీ ఆఫీస్, క
Read Moreకేసీఆర్ మహబూబాబాద్ టూర్ .. లీడర్ల ముందస్తు అరెస్ట్
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ టూర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్షాల నాయకులు, వివిధ సంఘాల లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అద
Read More