mahabubabad
మానుకోట కాంగ్రెస్ కంచుకోట
ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బలరామ్ నాయక్ను గెలిపించాలి పదేళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలు చేసింది ఏమీ లేదు &n
Read Moreకవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
మానుకోట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఇండియా కూటమి గెలవబోతుందని.. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని చెప్ప
Read Moreమహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మహబూబాబాద్, వెలుగు: జిల్లాకేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే భారీ బహ
Read Moreపిల్లలకు విషమిచ్చి చంపిన తల్లిదండ్రులు ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెం గ్రామంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లుకు విషం ఇచ్చి చంపి పరారైన తల
Read Moreరైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి తరలిస్తుండగా ఇద్దరు మహిళలను వరంగల్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 20
Read Moreమున్సిపాలిటీ వైస్ చైర్మన్గా వెంకన్న
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా మార్నేని వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో అలివేలు తెలిపారు. మంగళవారం
Read Moreఅధికారిపై ప్రభుత్వం ఆగ్రహం మహబూబాబాద్ డిఆర్డిఓ సస్పెండ్
మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ డిఆర్డిఓగా పనిచేస్తున్న పురుషోత్తం పై సస్పెన్షన్ వేటు పడింది. జయశంకర్ భూపాలపల్లి లో డిఆర్డిఏ, పీడిగా ఆయన పని చేసిన
Read Moreమానుకోటలో సినీ తారల సందడి
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: రజాకర్ సినిమా యూనిట్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. లక్ష్మి థియేటర్ లో రజాకార్&z
Read Moreవరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు సెంటర్లను పరిశీలించిన కలెక్టర్లు, అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సో
Read Moreగంజాయి స్మగ్లర్లకు 20 ఏండ్లు జైలు
గూడూరు,వెలుగు: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లకు మహబూబాబాద్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ
Read Moreపాల డబ్బాలో పురుగుల మందు కలిపి.. సొంత బిడ్డలనే చంపిన తల్లిదండ్రులు?
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులే పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి చంపేశారన్న అనుమా
Read Moreఇద్దరు పిల్లలు మృతి పరారీలో తల్లిదండ్రులు
మహబూబాబాద్ జిల్లాల్లో దారుణం జరిగింది. గార్ల మండలం మద్దివంచ అంకన్నగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 10) ఇద్దరు చిన్నారులు అనుమానస్పదం
Read Moreబీజేపీలోకి సీతారాం నాయక్..?
వరంగల్: మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇవాళ వరంగల్ వెళ్లిన ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ ఆయన నివాసానికి వెళ్లి
Read More












