
Medak
హుస్నాబాద్కు ఏం ఒరగబెట్టారో చెప్పాలె : పొన్నం ప్రభాకర్
క్యాంపు ఆఫీసులో పూజలు చేసి ఫైలుపై సంతకం చేసిన మంత్రి హుస్నాబాద్, వెలుగు : ఐదేండ్లు ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్రావు హుస్నాబాద్ నియోజ
Read Moreనర్సాపూర్ మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్
నర్సాపూర్,వెలుగు : నర్సాపూర్ మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గా నయీమొద్దీన్సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ కు చెందిన 9 మంది కౌన్సిలర్
Read Moreగజ్వేల్- ప్రజ్ఞాపూర్లో డబుల్ బెడ్ రూమ్..ఇండ్ల పంపిణీ కలేనా?
లబ్ధిదారులను ఎంపిక చేశారు ఇండ్ల అప్పగింత మరిచారు ఏళ్ల తరబడి ఎదురుచూపులు ఆందోళనకు సిద్దవుతున్న లబ్ధిదారులు సిద్దిపేట, వెలుగు:
Read Moreమెదక్ చర్చిలో భక్తుల సందడి
మెదక్ టౌన్, వెలుగు: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ కెథడ్రల్చర్చిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. చర్చిలో ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా, మధ్యాహ్నం
Read Moreకొమురవెల్లి మల్లన్న రథోత్సవంలో అపశృతి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణం సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కొమురవెల్లిలోని అన్నదాన స
Read Moreఅరచేతిలో వైకుంఠం చూపించడం నా విధానం కాదు : వొడితల సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : అభూత కల్పనలు, అబద్ధాలతో అరచేతిలో వైకుంఠం చూపించడం తన విధానం కాదని, రాజకీయ నాయకుడిగా ప్రజలను భ్రమల్లో ముంచేయడం తెలిసినా అలా చేయబో
Read Moreమల్లన్న కృపతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్గౌడ్
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కృపతో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్అన్నారు. ఆదివారం కొమురవ
Read Moreగవర్నమెంట్ స్కూళ్లలో మళ్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్
మెదక్, చిన్నశంకరంపేట, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లలో మళ్లీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మొదలుకానుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద సెలెక్ట్ చేసిన జడ్పీ హై
Read Moreసంగారెడ్డి జిల్లాలో..చర్చికి స్లాబ్ వేస్తుండగా కూలిన సెంట్రింగ్
మయన్మార్ కార్మికుడు మృతి మరొకరికి సీరియస్..ఏడుగురికి గాయాలు మునిపల్లి(కోహీర్), వెలుగు :
Read Moreవైభవంగా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం
కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి, బలిజ మేడలమ్మ, గొల్లకేతమ్మ కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక మ
Read Moreనాలుగేండ్ల నుంచి రేషన్ బియ్యం వస్తలే : నర్సమ్మ
శివ్వంపేట, వెలుగు: మండలంలోనిగోమారంలో శనివారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సమ్మ అనే 80
Read Moreపేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే : దామోదర రాజనర్సింహా
తూప్రాన్, వెలుగు: పేదల ఆరోగ్య బాధ్యత సర్కార్ దే అని రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్ లో జరుగు
Read Moreకొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె
మెదక్, వెలుగు : కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నకొడుకు మృతి చెందడం చూసి తట్టుకోలేని తల్లి గుండె ఆగింది. గంటల వ్యవధిలోనే కొడుకు, తల్లి ఇద్దరూ మృతి
Read More