
Medak
రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెల్లి : హరీశ్ రావు
మెదక్, రామాయంపేట, వెలుగు : టీపీసీసీ ప్రెసిడెంట్రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెళ్లి అని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడుతాడని ఆర్థిక మంత్రి
Read Moreకేసీఆర్ను గజ్వేల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి: హరీశ్ రావు
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ
Read Moreఅభివృద్ధి జరగలేదని నిరూపిస్తే దేనికైనా రెడీ : ముత్తిరెడ్డి యాదగరిరెడ్డి
కొమురవెల్లి, వెలుగు : తెలంగాణలో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిరూపిస్తే.. జీవితాంతం గోసి గొంగడితో ఉంటానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరె
Read Moreసొంతింటి కల నిజం చేసిన ఘనత బీఆర్ఎస్దే : తలసాని శ్రీనివాస్ యాదవ్
పటాన్చెరు,వెలుగు : పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Read Moreఅవి రాష్ట్ర విభజన హామీలే : పొన్నం ప్రభాకర్
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, వెలుగు : ప్రధాని నరేంద్రమోదీ కొట్టినట్టు చేస్తే సీఎం కేసీఆర్ఏడ్చినట్లు చేస్తడని మాజీ ఎంపీ
Read Moreకాంగ్రెస్కు నందికంటి శ్రీధర్ రాజీనామా
మైనంపల్లి చేరడంతోనే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన కేసులు పెట్టి వేధించిన వ్యక్తితో ఇమడలేనంటూ ఆవేదన భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్ల
Read Moreఇద్దరూ.. ఇద్దరే..ఖేడ్ కాంగ్రెస్లో నేతల వర్గపోరు
ఖేడ్ కాంగ్రెస్లో నేతల వర్గపోరు టికెట్ పై తగ్గని సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి &nbs
Read Moreపసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్
తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ న
Read Moreపసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్
సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు
Read Moreవికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ
వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి
Read Moreనాడు స్కాంలు.. నేడు స్కీంలు.. : మహిపాల్రెడ్డి
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: నాటి ప్రభుత్వాల హయాంలో అన్ని స్కాములేనని నేటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని స్కీములేనని ఎమ్మెల
Read Moreదివ్యాంగులను ఆదుకుంటున్నది తెలంగాణ మాత్రమే : బోయినపల్లి వినోద్రావు,సతీశ్కుమార్
హుస్నాబాద్, వెలుగు : దేశంలో దివ్యాంగులకు అండగా ఉంటూ ఆదుకుంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్రావు
Read Moreపరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : గోదావరి అంజిరెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ప్రధా
Read More