Medak
ఎక్కడలేని పథకాలు తెలంగాణలో ఉన్నయ్ : పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు : ప్రజా సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల
Read Moreషాపింగ్కు వెళ్లి వస్తూ దంపతులు మృతి
మరో నలుగురికి గాయాలు గడిపెద్దాపూర్ శివారులో అదుపు తప్పిన కారు అల్లాదుర్గం, వెలుగు: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులోని న
Read More‘గీతం’లో సీఆర్పీఎఫ్ మహిళా బైక్ రైడర్స్ ట్రూప్కు గ్రాండ్ వెల్కమ్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: ‘యశస్వినీ ఆల్ ఉమెన్ మోటార్సైకిల్ ఎక్స్పెడిషన్- 2023’ పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వ
Read Moreపద్మా దేవేందర్రెడ్డి అవినీతి చరిత్రను బయటపెడతాం : మైనంపల్లి
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, పద్మా దేవేందర్రెడ్డి అవినీతి చరిత్రను బయటపెడతామన
Read Moreపెద్ద బతుకమ్మ పేర్చుడెట్ల? .. అంతరిస్తున్న గునుగు, తంగేడు పూలు
మాయమవుతున్న జంగళ్లు, గుట్టలు ప్రత్యామ్నాయంగా బంతిపూలు వాడుతున్న జనం మెదక్, వెలుగు: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైనయ్. శనివారం ఎంగిలిపూల నుం
Read Moreవృద్ధ దంపతులకు వందేండ్ల వేడుక
వృద్ధ దంపతులకు వందేండ్ల వేడుక పెండ్లి జరిపించిన కుటుంబసభ్యులు వంద కిలోల కేక్ కట్చేయించి సంబురాలు పాల్గొన్న 300 మంది బలగం&n
Read Moreసీఎం ఇలాకాలో ఆగని అసంతృప్తుల మీటింగ్లు!
సీఎం ఇలాకాలో మరోసారి సమావేశమైన బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన సిద్దిపేట/గజ్వేల్, వెలుగు : సీఎం ఇలాక
Read Moreప్రజలు మోసపోయి గోసపడొద్దు : రఘునందన్ రావు
తొగుట, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మోసపోయి గోసపడొద్దని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారెడ్డి పేట్, పెద
Read Moreసిద్దిపేట జిల్లాలో మా భూమి మాకివ్వాలని ధర్నా
చేర్యాల, వెలుగు : మా భూమి మాకివ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు జీపీ ఎదుట ధర్నా చేసిన ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామం
Read Moreఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి : కలెక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆఫీసర్లు వారికి కేటాయించిన ఎన్నికల డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ సూచించారు.
Read Moreకాన్వాయ్ ఆపి దాబాలో చాయ్ తాగిన కేసీఆర్
సిరిసిల్ల, సిద్దిపేటలో అక్టోబర్ 17న ప్రజా ఆశీర్వాద సభలను ముగించుకుని హైదరాబాద్కు వెళ్తూ దారిలో కేసీఆర్ కొద్ది సేపు టీ బ్రేక్ తీసుకున్నారు.
Read Moreతెలంగాణ ఉద్యమానికి చేర్యాలనే పునాది : కొమ్మూరి ప్రతాపరెడ్డి
చేర్యాల, వెలుగు : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు చేర్యాల ప్రాంతమే పునాది అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కడవేర్గు
Read Moreవంద శాతం పోలింగ్ లక్ష్యం : కలెక్టర్ రాజర్షి షా
మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో వందశాతం పోలింగ్ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కల
Read More












