
Medak
డైలమాలో ఆశావహులు : కాంగెస్, బీజేపీల్లో భారీగా అప్లికేషన్లు
ఎవరికి టికెట్ వస్తుందో తెలియక టెన్షన్ టికెట్ వచ్చేదాక వెయిట్చేయాలని ఆలోచన మె
Read Moreబీఆర్ఎస్కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా
బీఆర్ఎస్ కు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు.అనుచర
Read Moreసిద్దిపేట పోలీసుల పనితీరు బాగుంది : రమేశ్నాయుడు
సిద్దిపేట రూరల్, వెలుగు : శాంతి భద్రతల విషయంలో సిద్దిపేట పోలీసుల పనితీరు బాగుందని రాజన్న సిరిసిల్ల జోన్ డీఐజీ కే.రమేశ్నాయుడు అభినందించారు. గురు
Read Moreపొన్నం vs అలిగిరెడ్డి .. హుస్నాబాద్ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు
పొన్నం, అలిగిరెడ్డి వర్గాలుగా చీలిన కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య బాహా బాహీతో బహిర్గతం సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు :
Read Moreరామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూత
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వాసు రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో త
Read Moreఅభివృద్ధిలో అగ్రగామిగా తెలంగాణ : పద్మాదేవేందర్ రెడ్డి
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాపన్నపేట, వెలుగు : అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలుస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదే
Read Moreస్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలి : రాజర్షి షా
మెదక్ కలెక్టర్ రాజర్షి షా మెదక్ టౌన్, వెలుగు : మెదక్జిల్లా వ్యాప్తంగా స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని మెదక్
Read Moreఅల్లాదుర్గం రెవెన్యూ డివిజన్ కోసం..ఆందోళనల బాట!
26 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు రాస్తారోకో, మానవహారం చేపట్టి నిరసన
Read Moreరాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే : చంద్రశేఖర్
జహీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పార్టీ జాతీయ నాయకులు, బీహార్ సీఎల్పీ నాయకుడు షకీలా అహ్మద్ ఖాన్, పీసీసీ కార్యదర్శి ఉజ
Read Moreరైతు రుణమాఫీపై ఆఫీసర్లు క్లారిటీ ఇస్తలేరు
సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పై సిద్దిపేట అర్బన్ మండలంలోని రైతుల
Read Moreకొమురవెళ్లి మల్లన్న ఆలయంలో గ్రూపుల గొడవ
ఆరోపణలు.. ప్రత్యారోపణలతో గందరగోళం వారం గడుస్తున్నా దొరకని ఎన్వీఆర్ సిస్టమ్ ను ధ్వంసం చేసిన వ్యక
Read Moreప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి : కేఏ పాల్
ధనికమైన తెలంగాణను సీఎం కేసీఆర్ దరిద్రమైన రాష్ట్రంగా మార్చారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. మెదక్లో పార్టీ జిల్లా ఆఫీస్ ను ఆయన
Read Moreఅంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం
11 రోజుల తర్వాత పోస్టుమార్టం దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం నిర్వహించారు
Read More