Medak

పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్

తెలంగాణలో  తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని  ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ న

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్

సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు

Read More

వికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ

వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి

Read More

నాడు స్కాంలు.. నేడు స్కీంలు.. : మహిపాల్​రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: నాటి ప్రభుత్వాల హయాంలో అన్ని స్కాములేనని నేటి బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వంలో అన్ని స్కీములేనని ఎమ్మెల

Read More

దివ్యాంగులను ఆదుకుంటున్నది తెలంగాణ మాత్రమే : బోయినపల్లి వినోద్​రావు,సతీశ్​కుమార్

​హుస్నాబాద్​, వెలుగు : దేశంలో దివ్యాంగులకు అండగా ఉంటూ ఆదుకుంటున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ బోయినపల్లి వినోద్​రావు

Read More

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం : గోదావరి అంజిరెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి  అన్నారు. ఆదివారం ప్రధా

Read More

చట్టసభలు కోటీశ్వరుల నిలయాలుగా మారినయ్ : చాడ వెంకటరెడ్డి

హుస్నాబాద్​, వెలుగు : చట్ట సభలు కోటీశ్వరుల నిలయాలుగా మారాయని  సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్ల

Read More

హాస్పిటల్​ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలె : ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, వెలుగు: ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న గవర్నమెంట్​ హాస్పిటల్​ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల

Read More

కులవృత్తుల సంక్షేమం కోసమే బీసీ బంధు : రాజర్షి షా, పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు: కుల వృత్తుల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుత్వం బీసీ బంధు ప్రవేశపెట్టిందని  కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి

Read More

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద

మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్ర

Read More

మైనంపల్లి ఇన్​.. కంఠారెడ్డి ఔట్

రసవత్తరంగా మెదక్​ రాజకీయం టికెట్లు రావని లీడర్ల పార్టీ ఫిరాయింపులు మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెదక్ నియోజక వ

Read More

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి :  రాగ జ్యోతి

మెదక్ టౌన్, వెలుగు:  జిల్లా వ్యాప్తంగా బాల్యవివాహాలు జరగకుండా చూడాలని  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​ సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శన

Read More

పరిగిలో బీఆర్ఎస్​కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన దోమ ఎంపీపీ

కాంగ్రెస్​లో చేరిన దోమ మండల  ఎంపీపీ, ముఖ్య నేతలు   పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వికార

Read More