
Medak
సిద్దిపేటలో రైలుకూతకు వేళాయె.. మూడు ట్రాక్ లు రెడీ
రైల్వే శాఖ ఆధ్వర్యంలో మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ లో భాగంగా సిద్దిపేటలో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు శరవేగంగ
Read Moreమాకూ దళితబంధు ఇవ్వాలి.. దళితులు ఆందోళన
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం అల్లిపూర్ గ్రామ దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దళితులు ఆందోళనకు
Read More12 వేల మందిలో ఒక్కరికీ ఇయ్యలే!..లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు
మొదటి విడతగా 546 మందికి లక్ష సాయం ఇస్తామని ఇంకా ఇయ్యలే ఇప్పుడు రెండో విడతలో 600 మందికి ఇవ్వాలని ఆదేశాలు
Read Moreసీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, ఎస్సైకి గాయాలు
మంటలంటుకోవడంతో ప్రమాదం మెదక్ టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నం, అరెస్ట్ను నిరసిస్తూ గ
Read Moreసీఎం నియోజకవర్గం గజ్వేల్పై నేతలు, ఆఫీసర్లు ఫోకస్
పెండింగ్ పనులన్నీ స్పీడప్.. ప్రారంభోత్సవాలకు ప్లాన్ నిర్వాసితుల సమస్యలపైనా ఆరా అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్లు రిలీజ్ సిద్దిపేట,
Read Moreకేసుల పరిష్కారానికి టెక్నాలజీ ఉపయోగించాలి: సీపీ. ఎన్. శ్వేత
సిద్దిపేట రూరల్, వెలుగు: టెక్నాలజీని ఉపయోగించి పెండింగ్ కేసులను పరిష్కరించాలని సీపీ. ఎన్. శ్వేత అన్నారు. బుధవారం సీపీ ఆఫీస్లో గజ్వేల్, సిద్దిపేట డివి
Read Moreరైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయండి: కలెక్టర్ గరిమా అగర్వాల్
సిద్దిపేట రూరల్, వెలుగు: రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులను వెంటనే జమచేయాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆఫీస్ లో బ్యాంకర్
Read Moreసర్పంచ్ వేధింపులతో మహిళ మృతి
చిన్నశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటకు చెందిన ఓ మహిళ గుండెపోటుతో చనిపోగా, ఆమె మృతికి మండల కేంద్ర సర్పంచే కారణమని
Read Moreఎలక్షన్ సీజన్..పెండింగ్ పనులన్నీ ఫటాఫట్..
ఏడుపాయలకు రూ.100 కోట్లు రామాయంపేట డివిజన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఏండ్ల నుంచి పట్టించుకోక.. ఇప్పుడు హై స్పీడ్ ఎన్నికల నేపథ్యంలో బ
Read Moreతడ్కల్ వద్దు.. కంగ్టియే కావాలి
దారి లేదు.. వాగు దాటి ఎట్లా పోవాలే తడ్కల్ కొత్త మండలంలో కలపడంపై నాలుగు గ్రామాల ప్రజల ఆందోళన సంగారెడ్డి/కంగ్టి, వెలుగు : తమ గ్రామాలు తడ
Read Moreదుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయండి
దుబ్బాక, వెలుగు: నియోజక వర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ జేఏసీ ప్రతినిధులు సోమవారం ఎంపీ కొత్త ప్ర
Read Moreసనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోం: ఎస్. మల్లారెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్లు యావత్ హిందూ సమాజాన్ని కించపరచేలా ఉన్నాయని బీజేపీ మెదక్ జిల్లా ఇన్
Read Moreప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ శ్రినివాస్ రెడ్డి
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉంచొద్దని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో జరి
Read More