Medak

పంపకాల పంచాయితీ!.. అంగీకరించని దళితులు

మెదక్/శివ్వంపేట/కౌడిపల్లి, వెలుగు :  మెదక్​ జిల్లాలో దళిత బంధు పంపకాల పంచాయితీ నడుస్తోంది. దళితులందరికీ స్కీమ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేస్తామని

Read More

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : హరీశ్​ రావు

సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో ఆర్యవైశ్య ఫంక్షన్

Read More

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యం

పటాన్​చెరు,వెలుగు : పటాన్​చెరులోమూడు రోజులుగా చేపట్టిన తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్తక సభ చతుర్వేద సదస్సులు, తెలంగాణ విద్వత్ పరీక్షలు సోమవారం ముగిసాయి. &

Read More

రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెల్లి : హరీశ్ రావు

మెదక్, రామాయంపేట, వెలుగు : టీపీసీసీ ప్రెసిడెంట్​రేవంత్ రెడ్డి ఊసరవెల్లులకే ఊసరవెళ్లి అని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారి మాట్లాడుతాడని ఆర్థిక మంత్రి  

Read More

కేసీఆర్ను గజ్వేల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి: హరీశ్ రావు

గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఈ సారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్నారు మంత్రి హరీశ్ రావు.  సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ

Read More

అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే దేనికైనా రెడీ : ముత్తిరెడ్డి యాదగరిరెడ్డి

కొమురవెల్లి, వెలుగు : తెలంగాణలో అభివృద్ధి జరగలేదని రేవంత్​ రెడ్డి, కిషన్​ రెడ్డి నిరూపిస్తే.. జీవితాంతం గోసి గొంగడితో ఉంటానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరె

Read More

సొంతింటి కల నిజం చేసిన ఘనత బీఆర్‌‌ఎస్‌‌దే : తలసాని శ్రీనివాస్ యాదవ్

పటాన్​చెరు,వెలుగు : పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత  బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు.

Read More

అవి రాష్ట్ర విభజన హామీలే : పొన్నం ప్రభాకర్

   మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్​, వెలుగు : ప్రధాని నరేంద్రమోదీ కొట్టినట్టు చేస్తే సీఎం కేసీఆర్​ఏడ్చినట్లు చేస్తడని మాజీ ఎంపీ

Read More

కాంగ్రెస్​కు  నందికంటి శ్రీధర్ రాజీనామా

మైనంపల్లి చేరడంతోనే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన కేసులు పెట్టి వేధించిన వ్యక్తితో ఇమడలేనంటూ ఆవేదన భవిష్యత్​ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని వెల్ల

Read More

ఇద్దరూ.. ఇద్దరే..ఖేడ్ కాంగ్రెస్‌‌లో నేతల వర్గపోరు

    ఖేడ్ కాంగ్రెస్‌‌లో నేతల వర్గపోరు     టికెట్ పై తగ్గని  సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి  &nbs

Read More

పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని ఇప్పుడు ప్రకటించడం హాస్యాస్పదం : పొన్నం ప్రభాకర్

తెలంగాణలో  తొమ్మిది సంవత్సరాల్లో ఏర్పాటు చేయని పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీని  ఇప్పుడు ప్రధాని మోదీ ప్రకటించడం హాస్యాస్పదమని కాంగ్రెస్ న

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షం : నందీశ్వర్ గౌడ్

సంగారెడ్డి, వెలుగు: నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు, ములుగు జిల్లా కేంద్రంగా ఆదివాసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రధాని మోదీ ఆమోదం తెలపడంపై పటాన్ చెరు

Read More

వికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ

వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి

Read More