Medak
ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్టౌన్, వెలుగు: మెదక్ పార్లమెంట్కు సంబంధించి అడిషనల్ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ప్ర
Read Moreపేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : నీలం మధు
మెదక్టౌన్, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేళీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్ల
Read Moreమా కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోం : సునీతారెడ్డి
కొల్చారం, వెలుగు: బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో చేరిన నాయకులు మిగతా బీఆర్ఎస్కార్యకర్తల వద్దకు వచ్చి పార్టీ మారాలని బెదిరించడం సరికాదని ఎమ్మెల్యే సనీ
Read Moreహాట్రిక్ దక్కేనా?.. మూడోసారి గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థి కసరత్తు
పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం జహీరాబాద్ రిజల్ట్పైనే అందరి ఫోకస్ సంగారెడ్డి, వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ, బీఆర్ఎస
Read Moreకాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు
10 ఏళ్ళు దేశాన్ని పాలించిన బీజేపీ తెలంగాణకు ఏం ఇచ్చిందో చేప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతున్నా కాం
Read Moreకరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి
కౌడిపల్లి, వెలుగు:కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని వృద్ధ దంపతులపై చేయి చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథన
Read Moreమెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైంది ఓ కారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెన
Read Moreస్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రాన్ని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చే
Read Moreసింగూర్ ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన సింగూర్ ను పర్యాటక కేంద్రంగా మారుస్తానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Read Moreప్రచార స్పీడ్ పెంచిన పార్టీలు.. పోలింగ్ కు సమీపిస్తున్న గడువు
ఇంటింటి ప్రచారం షురూ కుల సంఘాలతో మీటింగ్ లు, మద్దతు కోసం మంతనాలు మెదక్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీ
Read Moreబీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయి : కొండా సురేఖ
బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులు అవుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండని కోరారు. ప్రైవేటీకరణను పెంచి పోషిస్తున్న ప్రధ
Read Moreవెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి
తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల
Read Moreసీఎం రేవంత్ విచక్షణ కోల్పోయి మాట్లాడారు : వేలేటి రాధాకృష్ణ శర్మ
సిద్దిపేట టౌన్, వెలుగు: తెలంగాణకు పట్టిన శనీశ్వరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, పాల సాయిరాం, ఫ
Read More











