NALGONDA
నల్గొండపై బీజేపీ ఫోకస్... 12 స్థానాల్లో పోటీకి సిద్ధం
ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు, ఆశావహులతో సమావేశం ఎన్నికల కార్యచరణపై సమీక్ష కొత్త నేతల చేరిక కోసం ప్రయత్నాలు నల్గొండ, వెలుగు : ఉమ్మడ
Read Moreఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన ఎలక్షన్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా ముగిసింది. పీసీసీ చ
Read Moreహుజూర్నగర్ నుంచి పోటీ చేస్తా
ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు హుజూర్ నగర్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి పోటీ చేస్
Read Moreమరో నయీమ్లా మంత్రి : సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట, వెలుగు : మంత్రి జగదీశ్ రెడ్డి మరో నయీమ్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు &n
Read Moreఅసమ్మతి నేతలపై కౌంటర్ ఎటాక్!
టార్గెట్చేస్తున్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు నయానో, భయానో దారిలోకి తెచ్చుకునే యత్నం సూర్యాపేటలో వట్టే జానయ్య ఎపిసోడ్పై మంత్రి సీరియస్&n
Read Moreమంత్రి జగదీష్రెడ్డి నుండి ప్రాణహాని ఉంది ..బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫిర్యాదు
మంత్రి జగదీష్రెడ్డి నుండి తనకు తన భర్తకు ప్రాణహాని ఉందంటూ బీఆర్ఎస్ పార్టీ చెందిన కౌన్సలర్ రేణుక రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది
Read Moreతెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే
మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందని, మరో మూడు నెలలు తెలంగాణ ప్రజలు దానికి స్వస్తి పలుకుతారని ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ ఎమ్మెల్య
Read Moreబీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ..చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల విషయంలో అసంతృప్తులు, టికెట్ ఆశించ
Read Moreఅప్పుడే ఎంపీ సీట్ల లొల్లి..బీసీ లకు ఇవ్వాలని సీఎం కు వినతులు
బలమైన లీడర్లు ను రంగంలో దింపాలని హైకమాండ్ ప్లాన్ నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ లో ఎంపీ సీట్ల లొల్లి షురూ అయింది. అసెంబ్లీ సీ
Read Moreఅసమ్మతిపై కత్తి!.. హాట్టాపిక్గా డీసీఎంఎస్ చైర్మన్పై కేసులు
భూకబ్జా చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసిన 42 మంది బాధితులు జానయ్యకు చెందిన రైస్మిల్లు పైనా అధికారుల దాడులు రాజకీయ కక్ష సాధింపు చర్యలే
Read Moreకార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక: ఎంపీ కోమటిరెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. బీఆర్ఎస్ కు రాజీనామ చేసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరబోత
Read More70 స్థానాల్లో మేమే గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని, 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి ధీమా వ్య
Read Moreయాదగిరిగుట్టలో నేటి(ఆగస్టు 26) నుంచి పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు పాతగుట్ట స్వామివారి క్షేత్రంలో శనివారం నుంచి ఈ నెల 28 వరకు పవిత్రోత్
Read More













