NALGONDA
నలుగురు యువకులు.. ఓ బాలికను..
మాయమాటలతో లోబరుచుకున్నరు నలుగురు యువకులపై నిర్భయ కేసు నల్గొండ అర్బన్, వెలుగు: బాలికపై అత్యాచారం చేసిన నలుగురు యువకులపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశ
Read Moreబాలింతను 3 రోజులు ముప్పుతిప్పలు పెట్టిన వైద్య సిబ్బంది
బాలింతకు ఇదేం గోస ! కరోనా సింప్టమ్స్ ఉండడంతో హైదరాబాద్కు తరలింపు నల్గొండ, వెలుగు : ఓ బాలింత పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె పరిస
Read Moreనల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుంచి ము
Read Moreనల్గొండ భగీరథలో పైసల దందా
నల్గొండ, వెలుగు: మిషన్ భగీరథ స్కీంలో గుట్టుచప్పుడు కాకుండా పైసల దందా నడుస్తోంది. స్టేట్ లో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా నల్గొండ స్కీంకు మాత్రమే ప్రత్య
Read Moreకరోనా ఎఫెక్ట్.. తగ్గిన క్రైం రేట్
సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు : కరోనా ఎఫెక్ట్ తో జిల్లాలో క్రైం రేటు పూర్తిగా తగ్గిపోయింది. లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవడంతో రోడ్లన
Read Moreక్యాంప్ ఆఫీస్పై పిడుగు పాటు- ఎమ్మెల్యే కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం
నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు, అతని కుటుంబానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై ప
Read Moreకరెంట్ ఛార్జీలను ఎన్నికల ముందు ఎందుకు పెంచలే?
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో నల్గొండ నియోజకవర్గంలో గెలుస్తానని చెప్పారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శనివార
Read Moreరూ.100కే రెండు కోళ్లు
కరోనా ఎఫెక్ట్ పౌల్ట్రీ ఫామ్స్ పై పడటంతో నల్గొండలో ఓ వ్యాపారి వెరెటీ నిర్ణయం తీసుకున్నారు. వంద రూపాలయకే రెండు బతికున్న కోళ్లను అమ్ముతున్నాడు. కరోనా వై
Read Moreస్టేజీపైనే గొడవకి దిగిన టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీట్ మార్కెట్ పంచాయితీ రాజ్ సమ్మేళనం రసాభాసగా మారింది. స్టేజీ పైనే ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. గత పాలకులు చేసిన అభి
Read Moreబైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్, ముగ్గురు మృతి
నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC సూపర్ లగ్జరీ బస్సు, టీవీఎస్ మోపెడ్ ను ఢీ
Read Moreఓటేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఉత్తమ్, కోమటి రెడ్డి
పొద్దున ఏడు గంటల నుంచి మున్సిపల్ ఓటింగ్ మొదలైంది. సాయంత్రం ఐదు గంటలవరకు జరుగనున్న ఓటింగ్ లో ఇప్పటికే పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు లైన్లు కట్టారు. వీరితో
Read Moreఅడవి పందుల కోసం ఉచ్చు పెడితే చిరుత చిక్కింది
మునుగోడు(మర్రిగూడ), వెలుగు: అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని అజిలాపురం, సరంపేట, రాంరెడ్డిపల్లి, దామె
Read More












