NALGONDA
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తం… కేసులు పెడుతం
పాత బకాయిల వసూలుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు ఫ్రీ కరెంట్కు సర్వీస్ చార్జీలు వసూలు ఉమ్మడి జిల్లాలో ర
Read Moreఅప్పు కట్టలేదని అక్క కూతుర్నేకిడ్నాప్ చేసింది
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు కట్టలేదనే కక్షతో అక్క కూతురినే కిడ్నాప్ చేసిందో కిలాడీ లేడి. 11 రోజులు గదిలో నిర్బంధించి
Read Moreసీఐ పెట్రోలింగ్ వాహనంతో పారిపోయిన తాగుబోతు
అర్థరాత్రి రోడ్డు మీద మద్యం తాగుతున్న వారిని విచారిస్తుండగా.. వారిలో ఒకడు సీఐ వాహనంతో ఉడాయించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. ప
Read Moreతక్కువ ధర అంటూ నకిలీ బంగారం.. రూ.5 లక్షలు మోసపోయిన నల్గొండ మహిళ
నల్గొండ: తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశపడిన ఓ మహిళ మోసానికి గురైంది. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. నిడమనూరుకు చెందిన ఓ మహ
Read More‘ధరణి’లో అక్రమ రిజిస్ట్రేషన్..మహిళపై చీటింగ్ కేసు
నల్గొండ అర్బన్, వెలుగు: ఇదివరకే విక్రయించిన భూమిని ధరణిలో కూతురి పేరున రిజిష్టర్ చేయించిన మహిళపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అక్రమ
Read Moreమూసీ ప్రాజెక్టుకు గండి కొట్టిన అధికారులు
భారీ వర్షాలు నల్లగొండ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గరిష్ట స్థాయికి మించి ప్రాజెక్టులోకి వరద నీరు చ
Read Moreనాగార్జునసాగర్ కు పోటెత్తిన వరద.. 18 గేట్లు ఎత్తివేత
నల్గొండ: ఎగువ నుండి వస్తున్న వరదకు తోడు.. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో.. నాగార్జునసాగర్ కు వరద పోటెత్తుతోంది. నిన్నటి నుండి 3 లక్షల క్యూసెక్
Read Moreఅప్పుల బాధతో ప్రాణం తీసుకున్న ప్రైవేట్ టీచర్
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ టీచర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం గంగొరిగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, ప
Read Moreపోలీస్ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్బుక్లు
దేశంలో 350.. తెలంగాణలో 81 మంది పేరుతో అకౌంట్స్ డబ్బులు పంపాలంటూ ఫ్రెండ్స్కు రిక్వెస్ట్ రాజస్థాన్ ముఠా అరెస్టు నల్గొండ అర్బన్, వెలుగు: వారంతా పె
Read Moreనాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు మూసివేత
నల్గొండ: కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. రెండు రోజులుగా వరద తగ్గుతూ వస్తోంది. దీంతో వరద ప్రవాహానికి అ
Read Moreడిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్టోబర్ 31, 2017 నాటికి డిగ్రీ పూర్
Read Moreనాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత
ఎగువ నుండి భారీగా వస్తున్న వరద నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తుతోంది. దీంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Read More













