V6 News

NALGONDA

ఏపీ బాట పట్టిన ఓటర్లు.. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హైదరాబాద్ నగరంలో ఉన్న ఏపీ ప్రజలు సొంతూరు బాట పట్టారు. మే11వ తేదీ శనివారం ఉదయం నుంచి ఏపీ వాసులు సొంతూళ్లకు వెళ్

Read More

మిర్యాలగూడలో మలబార్ స్టోర్​

మిర్యాలగూడ : గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్ మలబార్ గోల్డ్ అండ్​ డైమండ్స్ మిర్యాలగూడలో సరికొత్త స్టోర్​ను ప్రారంభించింది. ఇది 2,500చదరపు అడుగుల్లో ఏర్ప

Read More

మేము.. పంచపాండవులం

ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాం  మెజార్టీలో మునుగోడు, నకిరేకల్​మధ్య పోటీ నకిరేకల్​జనజాతర సభలో పార్లమెంట్ఇన్​చార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి ర

Read More

చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

నల్లగొండ: చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్

Read More

అధిష్టానం నిర్ణయం మేరకే చేరికలు : బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీలో చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చ

Read More

అమిత్ షా హోంగార్డులా మాట్లాడారు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  యాదగిరిగుట్ట, వెలుగు: రాయగిరి బీజేపీ మీటింగ్ లో అమిత్ షా కేంద్ర హోం మినిస్టర్ లా కాకుండా హోం

Read More

ఇండియా కూటమి  అధికారంలోకి రావడం ఖాయం : ఉత్తమ్​కుమార్ రెడ్డి 

హుజూర్​నగర్, వెలుగు: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని నీటి పారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూర

Read More

రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చౌటుప్పల్ వెలుగు: రాష్ర్ట అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్

Read More

బీజేపీలో ముసలం..బీజేపీలో జాయిన్ అయ్యేందుకు హెడ్ ఆఫీస్ వెళ్లిన వట్టే జానయ్య

    బీజేపీలో జాయిన్ అయ్యేందుకు హెడ్ ఆఫీస్ వెళ్లిన వట్టే జానయ్య     తనను సంప్రదించకుండా పార్టీలో చేరికలపై సంకినేని అ

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడవు

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నేటితో మే 09వ తేదీ గురువారం రోజుతో నామినేషన్ల గడవు ముగిసింది.  రేపు అనగా మే10నుంచి &nb

Read More

ధాన్యం కొనుగోలు చేయట్లేదని  రైతుల రాస్తారోకో

భూదాన్ పోచంపల్లి వెలుగు:    కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని  కంపవేసి  రైతులు బుధవారం  రాస్తారోకో  చేశారు.  

Read More

ఇవాళ  భువనగిరికి అమిత్​ షా

యాదాద్రి, వెలుగు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా   భువనగిరి పార్లమెంట్​ పరిధిలో నిర్వహిస్తున్న   సభకు కేంద్ర  హోంశాఖ మంత్రి అమిత్​ &nb

Read More

అద్దంకి  దయాకర్​పై చర్యలు తీసుకోవాలి

దేవరకొండ,  వెలుగు : హిందూ దేవతలను ఉద్దేశించి అసభ్యంగా  మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని, అద్దంకి దయాకర్ పై &

Read More