మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీలో చేరికలు ఉంటాయని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ సహా కౌన్సిలర్లు వారి పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షీకి అందజేశారని చెప్పారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ వర్గం స్థానిక నేతలను సంప్రదించకుండానే పార్టీలో చేరగా, పార్టీ పెద్దల సమక్షంలో చర్చలు జరిపి గురువారం కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, తమ్మడబోయిన అర్జున్, మైబెల్లి, సలీం, పొదిల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అధిష్టానం నిర్ణయం మేరకే చేరికలు : బత్తుల లక్ష్మారెడ్డి
- నల్గొండ
- May 10, 2024
లేటెస్ట్
- T20 World Cup 2024: ఆ మూడు జట్లకు నిరాశ.. వార్మప్ మ్యాచ్లు ఆడకుండానే వరల్డ్ కప్ బరిలోకి
- రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- తిరుమలలో చిరుత సంచారం కలకలం
- ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య
- OMG : నైట్రోజన్ (స్మోకీ) పాన్ తిన్న పిల్ల.. పొట్టకు బొక్క పడింది..!
- ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ ఎన్నికల పోలింగ్
- V6 DIGITAL 20.05.2024 EVENING EDITION
- IPL 2024: ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారంటే..?
- Disha Patani: ట్రెడిషనల్ లుక్లో మెరిసిన దిశా..బ్యూటీ అందాల విందు మారిందే
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?