Narendra Modi

వాషింగ్టన్ డీసీ చేస్తానని.. రాజధాని లేకుండా చేశావ్.. జగన్ పై షర్మిల ఫైర్..

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు నమ్మి ఛాన్స్ ఇస్తే

Read More

తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..

నామినేషన్ల దాఖలుకు చివరి రోజున తిరుపతి కేంద్రంగా అధికార వైసీపీ, టీడీపీల మధ్య వార్ జరిగింది. చంద్రగిరి టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ దాఖల

Read More

జగన్ సమక్షంలో వైసీపీలోకి సీనియర్ టీడీపీ నేత..

2024 సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది, నామినేషన్లు దాఖలు చేయటానికి ఈరోజుతో గడువు ముగుస్తుండటంతో నేతలంతా ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. ఒక పక్

Read More

వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్.. 

2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక పక్క అభ్యర్థుల నామినేషన్లు, మరో పక్క  ముమ్మరంగా జరుగుత

Read More

3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణకు ఒక్క రోజే గడువు మిగిలి ఉన్న క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

Read More

మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సు యాత్ర చివరి రోజు టెక్కలిలో బహిరంగసభలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే

Read More

వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై రాజకీయంగా రచ్చ నెలకొంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్ పంపిణీని నిలిపివేయాలంటూ కోర్టు మెట్లెక్కిన ప్రతిపక్షాలు ఇటీవల వాల

Read More

టిప్పర్ నడుపుతూ వెళ్లి నామినేషన్.. బాబుకు డ్రైవర్ వీరాంజనేయులు కౌంటర్..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఒకవైపు ప్రచారం, మరొక వైపు నామినేషన్లతో నేతలం

Read More

జగన్ బస్సు యాత్ర ఈరోజుతో సమాప్తం... హైలైట్స్ ఇవే..

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం కోసం సీఎం జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. మార్చి 27న ఇడుపులపాయ నుండి ప్రారం

Read More

ఢిల్లీలో పుర్రెలు, ఎముకలతో తమిళనాడు రైతుల నిరసన

తమిళనాడుకు చెందిన సుమారు 200 మంది రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు.  ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలు, ఎముకలతో ఆం

Read More

సీఎం జగన్ పై దాడి కేసులో కోర్టు కీలక ఆదేశాలు..

విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో నిందితుడిని గుర్తించి రిమాండ్ కి తరలించారు పోలీసులు. తాజాగా

Read More

వైసీపీ, కూటమి మేనిఫెస్టోపై ఉత్కంఠ... రుణమాఫీనే కింగ్ మేకరా..

2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు మాట అటుంచితే, ఈసారి ఎన్నికల్లో

Read More

సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేపల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ను తాగుబోతు అని

Read More