
paddy
దేవుడి మీద ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగదు:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సీఎంకు రైతులకంటే ఎన్నికలే ముఖ్యమా ప్రతి గింజ కొనడానికి కేంద్రం సిద్ధం రుణమాఫీ లేదు..బోనస్ లేదు కేం
Read Moreబోనస్ ఇచ్చే వరకు అసెంబ్లీని నడవనియ్యం: హరీశ్ రావు
సమావేశాల్లో అర్జెంట్ బిల్లు ప్రవేశపెడ్తం కాంగ్రెసోళ్లు రైతుల గుండెల మీద తన్నిండ్రు మాజీమంత్రి హరీశ్ రావు కొండగట్టు,కొడిమ్యా
Read Moreఆసిఫాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు వెరీ స్లో
జిల్లాలో సగానికిపైగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాలే 37 కొనుగోలు సెంటర్లలో 18 మాత్రమే ఓపెన్ అకాల వర్షాలతో భయం గుప్పిట అన్నదాత ధాన్యం కుప్పల వద్ద
Read Moreసన్నాలకు ఊతం .. సన్న వడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం
సన్నాలకు ఊతం .. సన్న వడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం క్వింటాల్కు రూ. 500 బోనస్ రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
Read Moreరేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి
ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు అవుతుందన్నారు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విద్యావంతుడైన రాకేశ్ రెడ్డి
Read Moreమే 23లోగా కొనుగోళ్లు పూర్తికావాలి
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో ఈనెల 23లోగా వడ్ల కొనుగోళ్లు పూర్తిచేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధికారులను ఆదేశించారు
Read Moreతెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు భాద్యత కలెక్టర్లకు అప్పగించింది. అలాగే తడిసిన ప్రతీ గింజను మద్దతు ధరకు కొనుగోలు చ
Read Moreకొనుగోలు కేంద్రాల్లో మొలకలు వచ్చిన ధాన్యం
కౌడిపల్లి, వెలుగు: అకాల వర్షాలకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లునాని మొలకలు వచ్చా
Read Moreఅన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో పంట నష్టపోయినవారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజ
Read Moreపక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
స్థానిక మిల్లుల్లో స్థలాభావం రంగారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాలకు ధాన్యం ఇప్పటిక
Read Moreఅకాల వర్షంతో ..రైతులకు తిప్పలు
నాగర్కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేం
Read Moreత్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
యాదాద్రి, వెలుగు : మిల్లుల వద్ద వడ్లను త్వరగా అన్ లోడ్ చేయించాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షా లోమ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధ
Read Moreరైతులపై సీఎంది కపట ప్రేమ
రైతులు పండించిన సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇస్తానని రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. సన్న వ
Read More