paddy

41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం

రాష్ట్రంలో మొత్తం 1.01కోట్ల ఎకరాల్లో పంటలు 44.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు.. నిరుడు కన్నా తక్కువే   ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

Read More

పెరుగుతున్న ఖరీఫ్​ సాగు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖరీఫ్​ సాగు పెరుగుతోంది.  వరిసాగు విస్తీర్ణం అధికమవుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం,  రైతు

Read More

వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనయ్​: సీఎస్​తో కేంద్ర ప్రతినిధి బృందం

మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీటమునిగి తీవ్ర ఆస్తినష్టం  సీఎస్​తో  కేంద్ర ప్రతినిధి బృందం  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన

Read More

రైతుపై దాడి...బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకుపై కేసు

  మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాసిపేటలో దారుణం జరిగింది. కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించిన రైతుపై దాడి చేశాడు బీఆర్ఎస్ నే

Read More

81 రైస్ మిల్లులకు నోటీసులు: కలెక్టర్ ఆర్వీ కర్ణన్

కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో కస్టమ్ ​మిల్లింగ్​రైస్​ ఇవ్వని 81 మిల్లులకు నోటీసులు ఇవ్వాలని సివిల్​సప్లై ఆఫీసర్లను కలెక్టర్​ఆర్వీ కర్ణన్​ ఆదేశించారు

Read More

ఇథనాల్ ఫ్యాక్టరీతో రైతుల్లో అలజడి 

గుండంపల్లి వద్ద నిర్మాణానికి ఏర్పాట్లు ముడి సరుకుగా వరి, మొక్కజొన్న  పచ్చని పంట పొలాలకు కాలుష్య ముప్పు ఆందోళన బాటలో అన్నదాతలు నిర్మ

Read More

ఎమ్మెల్యే దత్తత గ్రామంలో అధ్వానంగా రోడ్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేశారు. కోరుట్ల, వేములవాడ ప్రధాన రహదారిపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

Read More

గ్లోబల్​ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం రేట్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: గ్లోబల్​ మార్కెట్లో 11 ఏళ్ల గరిష్టానికి చేరిన బియ్యం రేట్లు మరింత పెరిగే ఛాన్స్​ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. వరి పండించే

Read More

జై శ్రీరామ్​ వడ్లకు రికార్డు ధర

కేసముద్రం మార్కెట్లో క్వింటాల్​కు రూ. 3,329 రేటు పలికిన పాత వడ్లు    నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం

Read More

సర్వే చేసిన ప్రతీ సెంటు..పోడు భూమికి పట్టాలివ్వాలి

ములకలపల్లి, వెలుగు: సర్వే చేసిన ప్రతీ సెంటు పోడు భూమికి  పట్టాలు ఇవ్వాలని  తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు ప్ర

Read More

వడ్ల పైసల కోసం.. రైతుల తిప్పలు

రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు  గంటల తరబడి లైన్​లో నిల్చోలేక క్యూలైన్లలో చెప్పులు   ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్న బ్య

Read More

బస్తాకు 9 కిలోల తరుగు తీస్తున్నరని రైతుల ధర్నా

కల్వకుర్తి, వెలుగు: రైసు మిల్లర్లు, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు కుమ్ముక్కై బస్తా వడ్లకు 9 కిలోల తరుగు తీస్తున్నారని మండలంలోని తర్నికల్  రైతులు బుధవ

Read More