paddy

తెలంగాణ వడ్లను తేవద్దంటూ ఆందోళన .. హైవేపై కర్ణాటక రైతుల నిరసన

నారాయణపేట జిల్లాలో హైవేపై కర్ణాటక రైతుల నిరసన  మాగనూర్, వెలుగు: తెలంగాణలో పండిన వడ్లను అమ్మకానికి తీసుకురావొద్దంటూ కర్ణాటక రైతులు బైఠాయిం

Read More

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

నైరుతి   బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. బుధవారం నాటికి

Read More

ధాన్యం కొనుగోళ్లలో మళ్లీ మిల్లర్లే టాప్

మూడు సీజన్​ల నుంచి సీన్​ రిపీట్​ జనవరి నుంచి తెల్లరేషన్​ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ  కస్టం మిల్లింగ్​ అశ్రద్ధ చేస్తే పంపిణీ కష

Read More

కాళేశ్వరం నీళ్లు లేకుండానే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం నీళ్లు లేకుండానే  తెలంగాణలో అధికంగా వరి సాగు అయ్యిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగ

Read More

నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

మిల్లుల్లో వడ్ల నిల్వలను తనిఖీ చేస్తున్న సివిల్​ సప్లై, ఎఫ్​సీఐ ఆఫీసర్లు నాగర్​ కర్నూల్, వెలుగు: ఎట్టకేలకు ఎఫ్​సీఐ ఒత్తిడితో సీఎంఆర్​ బకాయిల ల

Read More

రైతుల ఖాతాల్లో రూ.కోటి 83 లక్షలు : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్/ఖానాపూర్/జైపూర్, వెలుగు: రైతుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని కొనుగోళ్ల సెంటర్లలో కొన్న వరి ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్

Read More

397 మిల్లుల్లో వడ్లు లేవు..వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు

ఏజెన్సీల కంప్లైంట్​తో తనిఖీలకు సివిల్ సప్లయ్ సిద్ధం మూడు సీజన్ల వడ్ల లెక్కింపు  వడ్లు లేకుంటే పేమెంట్ వసూలు చెల్లించని మిల్లులపై కేసుల న

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంత్రి ఉత్తమ్ ఆకస్మిక తనిఖీలు..అధికారులపై సీరియస్

 తెలంగాణలో  రైతులు పండించిన ప్రతీ పంటను కొనుగోలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  సూర్యాపేట జిల్లా వేపాల సింగారంలో ధాన్యం రా

Read More

Good News: సన్నాల సంబురం .. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ

  క్వింటాకు రూ. 500 చొప్పున వేస్తున్న సర్కారు ఇప్పటికే పలువురి అకౌంట్లలోకి నగదు  ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు  జగిత్యాల జ

Read More

రైతులకు గుడ్ న్యూస్ : బ్యాంక్ అకౌంట్లలో సన్న ధాన్యానికి రూ.500 బోనస్

 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే కనీస మద్దతు ధరతో పాటు  సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం &nb

Read More

వడ్ల కొనుగోళ్లలో వేగం

డిసెంబర్​ మొదటి వారంలో పూర్తయ్యేలా కార్యాచరణ నిత్యం సెంటర్ల పర్యవేక్షణ వడ్ల కొనుగోళ్లపై ఆర్డర్స్​ ​ కొనుగోళ్లు చేసిన వడ్లలో 30 శాతానికి పేమెం

Read More

కాళేశ్వరంపై బీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ప్రచారం చేశారు

కాళేశ్వరం వల్లే తెలంగాణ వరిసాగు పెరింగిందని బీఆర్​ఎస్​ నాయకులు చేసిన తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్​ రెడ్డి ట్వీట్​ చేశారు.  ఈ ఏడాది

Read More

రైతులు అధైర్య పడొద్దు : బాదావత్ సంతోష్

48 గంటల్లోనే ఖాతాల్లో ధాన్యం డబ్బులు కలెక్టర్ బాదావత్ సంతోష్ కందనూలు, వెలుగు: రైతులు అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఖాత

Read More