paddy
రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు : సీతారామా రావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని ఆఫీసర్లను అదనపు కలెక్టర్ సీతారామ రావు ఆదేశించారు. బుధవారం  
Read Moreసాగర్ కింద ఎండుతున్న వరి.. కాలువ నీళ్లు బంద్, బోరు బావుల్లోనూ తగ్గిన నీటి మట్టం
ఎగువ రాష్ట్రాల నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు చేరలే ఆందోళనలో అన్నదాతలు &n
Read Moreపత్తి కొనుగోళ్లు ఇంకెప్పుడు?.. క్లారిటీ ఇవ్వని మార్కెటింగ్ శాఖ, సీసీఐ
ఈనెల మొదట్లోనే షురూ కావాల్సి ఉన్నా పట్టించుకోలే పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్న రైతులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఇం
Read Moreసన్నొడ్లు క్వింటాల్ రూ.2,300 .. కొనేందుకు నిజామాబాద్ కు క్యూ కడ్తున్న మిల్లర్లు
మన రాష్ట్ర మిల్లర్లతోపాటు కర్నాటక, ఆంధ్రా నుంచి రాక కల్లాల వద్దనే పచ్చి వడ్లనూ కొంటున్న వ్యాపారులు బియ్యం రేట్లు పెరుగుతాయని పెద్ద ఎత్తున
Read Moreపెద్ద బతుకమ్మ పేర్చుడెట్ల? .. అంతరిస్తున్న గునుగు, తంగేడు పూలు
మాయమవుతున్న జంగళ్లు, గుట్టలు ప్రత్యామ్నాయంగా బంతిపూలు వాడుతున్న జనం మెదక్, వెలుగు: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలైనయ్. శనివారం ఎంగిలిపూల నుం
Read Moreఅర్హులందరికీ రుణమాఫీ చేస్తం: నిరంజన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21.34 లక్షల
Read Moreతగ్గిన సన్నాల సాగు..పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ
సాగు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు ఈసారి 11,383 ఎకరాల్లోనే సన్నాలు 2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం యాదాద్రి, వెలుగు : సన్నాల సాగు ఏట
Read Moreజులైలో వరదలు.. ఆగస్టులో కరువు
వానాకాలం పంటలు ఆగమాగం పత్తి, వరి, మక్క, కంది సాగుపై తీవ్ర ప్రభావం ఇట్లనే ఇంకో పది రోజులుంటే కష్టకాలమే.. వెలవెలబోతున్న కృష్ణా ప్రాజెక్టులు ఆగస
Read Moreబాస్మతీ రైస్ ఎగుమతులపైనా బ్యాన్
రైస్ ఎగుమతులపై నిషేధం న్యూఢిల్లీ : పార్బాయిల్డ్ (పాక్షికంగా ఉడకబెట్టిన
Read More41 లక్షల 73 వేల ఎకరాల్లో వరి సాగు.. కోటి ఎకరాలు దాటిన పంటల విస్తీర్ణం
రాష్ట్రంలో మొత్తం 1.01కోట్ల ఎకరాల్లో పంటలు 44.57 లక్షల ఎకరాల్లో పత్తి సాగు.. నిరుడు కన్నా తక్కువే ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక
Read Moreపెరుగుతున్న ఖరీఫ్ సాగు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పెరుగుతోంది. వరిసాగు విస్తీర్ణం అధికమవుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం, రైతు
Read Moreవరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనయ్: సీఎస్తో కేంద్ర ప్రతినిధి బృందం
మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీటమునిగి తీవ్ర ఆస్తినష్టం సీఎస్తో కేంద్ర ప్రతినిధి బృందం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన
Read More












