paddy

తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా

అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్న

Read More

చలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది

శాయంపేట, వెలుగు: పంటను కాపాడుకోవడానికి రైతులు కూలీలుగా మారారు. రోజుకు 50 మంది చొప్పున 1,200 మంది రైతులు నిత్యం శ్రమదానం చేస్తూ పంటను రక్షించుకునే ప్రయ

Read More

కాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే 

వానాకాలం సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా ఇంకా వడ్లు అమ్మిన రైతులకు పైసలు వస్తాలేవు. రైస్​మిల్లర్లతో సివిల్​ సప్లై డ

Read More

రైతులను గోస పుచ్చుకుంటున్న రైస్​మిల్లుల యజమానులు

మిర్యాలగూడ, వెలుగు : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇప్పించండని రైతన్నలు పోలీసులను వేడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. సప్ప వడ్ల ధరలన

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హాలియా, వెలుగు : వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా పెద్దవూరలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌

Read More

రాష్ట్రంలో నత్తనడకన వడ్ల సేకరణ

కోటి టన్నుల లక్ష్యంలో ఇప్పటిదాకా కొన్నది 6.40 లక్షల టన్నులే సెంటర్ల వద్ద తప్పని తిప్పలు.. తరుగు పేరుతో క్వింటాల్‌‌కు 5 కిలోల కోత లోడ్

Read More

వడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్

హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ

Read More

ధాన్యం ఆరబోతకు  రైతులకు తిప్పలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  వరి కోతలు జోరందుకున్నాయి. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్మకానికి ముందు ఆరబోసేందుకు స్థలాలు లేక రైతులు ఇ

Read More

సన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఖరీఫ్ ​వడ్లకు మంచి ధర పలుకుతోంది. మద్దతు ధర రూ. రెండు వేల వరకు ఉండగా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన పోషకాలు అందేలా చూడాలని, పోషకాహార లోపంతో పిల్లలెవరూ బాధపడకూడదని జడ

Read More

సన్నొడ్ల రేటు తగ్గిస్తున్న మిల్లర్లు

మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్న కొద్దీ మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే క్వింటాల్‌‌‌&zwn

Read More

సిరిసిల్లలో రైతుల ధర్నా

గంభీరావుపేట, వెలుగు: ధాన్యం కొనుగోలులో సంచికి 40 కిలోల 600 గ్రాముల తూకానికి బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహించారు. శుక్రవారం రాజన్న సి

Read More

రాష్ట్రంలో 2.49 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి

హైదరాబాద్‌, వెలుగు : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని సర్కారు వెల్లడించింది. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతతోనే ఇద

Read More