paddy
తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా
అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్న
Read Moreచలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది
శాయంపేట, వెలుగు: పంటను కాపాడుకోవడానికి రైతులు కూలీలుగా మారారు. రోజుకు 50 మంది చొప్పున 1,200 మంది రైతులు నిత్యం శ్రమదానం చేస్తూ పంటను రక్షించుకునే ప్రయ
Read Moreకాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే
వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా ఇంకా వడ్లు అమ్మిన రైతులకు పైసలు వస్తాలేవు. రైస్మిల్లర్లతో సివిల్ సప్లై డ
Read Moreరైతులను గోస పుచ్చుకుంటున్న రైస్మిల్లుల యజమానులు
మిర్యాలగూడ, వెలుగు : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇప్పించండని రైతన్నలు పోలీసులను వేడుకోవాల్సిన దుస్థితి దాపురించింది. సప్ప వడ్ల ధరలన
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
హాలియా, వెలుగు : వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా పెద్దవూరలో హైదరాబాద్
Read Moreరాష్ట్రంలో నత్తనడకన వడ్ల సేకరణ
కోటి టన్నుల లక్ష్యంలో ఇప్పటిదాకా కొన్నది 6.40 లక్షల టన్నులే సెంటర్ల వద్ద తప్పని తిప్పలు.. తరుగు పేరుతో క్వింటాల్కు 5 కిలోల కోత లోడ్
Read Moreవడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్
హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ
Read Moreధాన్యం ఆరబోతకు రైతులకు తిప్పలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వరి కోతలు జోరందుకున్నాయి. కానీ, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్మకానికి ముందు ఆరబోసేందుకు స్థలాలు లేక రైతులు ఇ
Read Moreసన్న వడ్ల ఎగబడి కొంటున్న పొరుగు రాష్ట్రాల వ్యాపారులు
నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ వడ్లకు మంచి ధర పలుకుతోంది. మద్దతు ధర రూ. రెండు వేల వరకు ఉండగా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన పోషకాలు అందేలా చూడాలని, పోషకాహార లోపంతో పిల్లలెవరూ బాధపడకూడదని జడ
Read Moreసన్నొడ్ల రేటు తగ్గిస్తున్న మిల్లర్లు
మిర్యాలగూడ, వెలుగు : సన్నొడ్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్న కొద్దీ మిల్లర్లు రేటు తగ్గిస్తున్నారు. కేవలం 15 రోజుల్లోనే క్వింటాల్&zwn
Read Moreసిరిసిల్లలో రైతుల ధర్నా
గంభీరావుపేట, వెలుగు: ధాన్యం కొనుగోలులో సంచికి 40 కిలోల 600 గ్రాముల తూకానికి బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు ఆగ్రహించారు. శుక్రవారం రాజన్న సి
Read Moreరాష్ట్రంలో 2.49 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని సర్కారు వెల్లడించింది. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతతోనే ఇద
Read More












