V6 News

paddy

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మక్తల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్​ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టర్​మక్తల్​మండలంలో ప

Read More

క్వింటాలుకు 7.5 కిలోల తరుగు

మల్లాపూర్, వెలుగు:- వడ్ల కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 7.5 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలంలో ము

Read More

సీఎంఆర్ లక్ష్యం సగం కూడా నెరవేరలే

రేషన్​ బియ్యం కోసం కొత్త వడ్లు చూపుతున్రు.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ వడ్లతో లాభాలు.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు వనపర్తి,

Read More

మిల్లర్లు చెప్పిందే మాట.. ఇచ్చిందే రేటు..

మిల్లర్లు చెప్పిందే మాట.. ఇచ్చిందే రేటు.. తాలు, తరుగు పేరిట భారీ దోపిడీ జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : రైస్‌‌ మిల్లర

Read More

తిప్పలు పడుతున్న రైతులు

సాగు వివరాల రికార్డుకు తక్కువ టైమ్​​ ఇచ్చిన అగ్రికల్చర్​ శాఖ ఫలితంగా పూర్తిస్థాయిలో నమోదు కాని డేటా హైదరాబాద్‌‌, వెలుగు: పల్ల

Read More

ఏనుమాముల మార్కెట్​లో గన్నీ సంచుల లొల్లి

రైతులకు గన్నీ బ్యాగులు అమ్మేటప్పుడు ఒక్కోదానికి రూ.80 తీసుకుంటున్న వ్యాపారులు వాటిని తిరిగి రైతుల నుంచి కొనేప్పుడు మాత్రం రూ.30 కూడా చెల్లిస్తలేరు.&nb

Read More

కొనుగోలు కేంద్రాల్లో ఖర్చులన్నీ రైతులపైనే..

మహబూబ్​నగర్, వెలుగు: వడ్ల రైతులకు చేతిలో చిల్లిగవ్వ మిగుల్తలేదు. సాగుకు వేలల్లో పెట్టుబడులు పెట్టి, పంటను అమ్ముకున్నాక కనీసం వారు చేసిన కష్టానికి

Read More

‘ధరణి’లో తప్పులతో గిరిజన రైతులకు తప్పని గోస

ఇతరుల పేర్లపై భూముల ఎంట్రీ మహబూబ్​నగర్​, వెలుగు: ఏండ్లు గడుస్తున్నా ‘ధరణి’లో తప్పులను సరిదిద్దకపోవడంతో గిరిజన రైతులు గోస పడుతున్నరు. వా

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయాలన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. చుట్టూ ఉన్న 14 గ్రామాలను కలిపి మండలం చేయాలనే డిమాండ్&

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఎంపీపీని నిలదీసిన రైతులు కోనరావుపేట, వెలుగు: కొనుగోలు సెంటర్లు ప్రారంభమైన వడ్లు తూకం వేయడం లేదని, మా వడ్లను ఎప్పుడు కొంటారని  కోనరావుపేట మండలం

Read More

తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా

అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్న

Read More

చలివాగు కాలువ బాగు చేసుకుంటున్న 1,200 మంది

శాయంపేట, వెలుగు: పంటను కాపాడుకోవడానికి రైతులు కూలీలుగా మారారు. రోజుకు 50 మంది చొప్పున 1,200 మంది రైతులు నిత్యం శ్రమదానం చేస్తూ పంటను రక్షించుకునే ప్రయ

Read More

కాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే 

వానాకాలం సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా ఇంకా వడ్లు అమ్మిన రైతులకు పైసలు వస్తాలేవు. రైస్​మిల్లర్లతో సివిల్​ సప్లై డ

Read More