paddy

అప్పు తెస్తేనే రైతు బంధు!

శాలరీలు, పెన్షన్లు మినహా అన్నీ స్కీమ్​లకు నిధులు ఆపేస్తున్నరు వచ్చే నెలా ఉద్యోగుల జీతాలు ఆలస్యమే.. దళిత బంధుకు అరకొర నిధుల రిలీజ్​ జనవరిలో ఆర్​

Read More

వడ్ల కుప్పల కారణంగా ఏటా పెరుగుతున్న ప్రమాదాలు

ధాన్యం ఆరబెట్టేందుకు స్థలాలు చూయించని ఆఫీసర్లు ప్రమాదాల నివారణపై నామమాత్రంగానే సదస్సులు పాలమూరు జిల్లాలో 2,944 కల్లాలకు.. 529 మాత్రమే పూర్తి

Read More

దొడ్డు వడ్లు కొంటలేరని కౌలురైతు ఆత్మహత్య

పంటపైనే కూర్చుని పురుగుల మందు తాగిండు భూపాలపల్లి జిల్లాలో ఘటన మహదేవపూర్, వెలుగు: దొడ్డు వడ్లు కొంటలేరని పురుగుల మందు తాగి రైతు పాణం తీసుకున్

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ములుగు, వెలుగు: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. శుక్రవారం మ

Read More

వడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్​ రావు

సిద్దిపేట జిల్లా: వడ్లు కొనమంటే నూకలు తినాలని తెలంగాణ ప్రజల్ని కేంద్రం అవహేళన చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపొద

Read More

దొడ్డు వడ్లు కొంటలేరు..మన్యంలో రైతులను దోచుకుంటున్న దళారులు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం మన్యంలో వరి పండించిన రైతులు దగా పడుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల సెంటర్లున్నా దొడ్డు

Read More

కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ వడ్లకు ఏడున్నర కిలోలు కోత పెడుతున్నారు:ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

చొప్పదండి, వెలుగు:  టీఆర్ఎస్ పాలనలో రైతులు వడ్లు పండించడం కన్న కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్ముకునేందుకే ఎక్కువ కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ టి

Read More

వడ్ల కొనుగోళ్లలో రైతులకు తీవ్ర అన్యాయం

కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో దోపిడీ కొనంగనే ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తలే.. పట్టించుకోని సర్కార్ రూ.వెయ్యికోట్లపైనే దోపిడీ హైదరాబాద్‌&z

Read More

రైతుల దగ్గర వడ్లు కొంటున్న దళారులు

యాదాద్రి జిల్లాలో విచిత్ర పరిస్థితి నేరుగా కల్లాల వద్దే     కొంటున్న దళారులు సెంటర్లకు వడ్లు తీసుకురాని రైతులు వడ్లు పంపించాలం

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మక్తల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్​ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టర్​మక్తల్​మండలంలో ప

Read More

క్వింటాలుకు 7.5 కిలోల తరుగు

మల్లాపూర్, వెలుగు:- వడ్ల కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 7.5 కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్​మండలంలో ము

Read More

సీఎంఆర్ లక్ష్యం సగం కూడా నెరవేరలే

రేషన్​ బియ్యం కోసం కొత్త వడ్లు చూపుతున్రు.. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వ వడ్లతో లాభాలు.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు వనపర్తి,

Read More