paddy

ఆరబెట్టిన ధాన్యాన్నే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలె

కామారెడ్డి: కనీస మద్దతు ధర రావాలంటే క్లీనింగ్ చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేమ

Read More

యాసంగి వడ్లన్నీ మేమే కొంటం

రెండు మూడు రోజుల్లో కొనుగోళ్లు మొదలైతయ్​: సీఎం  వానాకాలం వడ్లతో పోలిస్తే యాసంగి వడ్లకు మూడున్నర వేల కోట్ల నష్టం వస్తది దాన్ని భరించాలని డి

Read More

సీఎం ప్రకటన రైతులు, బీజేపీ కార్యకర్తల విజయం

ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటన తెలంగాణ రైతులు, బీజేపీ కార్యకర్తల విజయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ పోరాటాల ఫలితంగానే

Read More

దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే ఏం చేశారు ?

ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే వడ్లు కొంటామనడం దారుణం హైదరాబాద్: కేసీఆర్ వాలకం చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెళ్లకు.. అన్నట్లుంది అన్నారు కాంగ్రెస్ ప

Read More

బండి సంజయ్ గుజరాతీలకు గులాంగా మారిండు

బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని... ఆయనకు వరికి గోధుమలకు తేడా తెలియదని విమర్శించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ధాన్యం సేకరణపై బండి

Read More

24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి

ధాన్యం కొనుగోళ్లు జరిపేలా ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కాలక్షేపం కబుర్లు కట్టిపె

Read More

ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసన

నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి రైతులు నిరసన తెలిపారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన

Read More

వడ్లు కొనే వరకు కేసీఆర్ ను ఉరికిస్తాం

ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్షలో మాట్లాడిన ఆ

Read More

ప్రత్యామ్నాయ పంటలకు ధర ఏది?

యాసంగిలో వడ్లు కొనబోమని... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబితే.. రైతులు ఈసారి వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు. పల్లి, మక్క, శనగ, పొద్దుతిరుగ

Read More

కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోంది

న్యూఢిల్లీ: కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందని, వడ్ల కొనుగోళ్లపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేపు ఢిల్లీలో టీఆర

Read More

వానాకాలంలో వరి వేసుకోవచ్చు..ఎలాంటి ఆంక్షలుండవ్​ 

రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం 80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ఏర్పాట్లు కంది సాగు డబుల్​ చేసేందుకు ప్రణాళిక​ రాష్ట్ర వ్యవసాయ శాఖ  హైదర

Read More

ఏ రాష్ట్రంలో లేని వడ్ల సమస్య ఇక్కడే ఎందుకొచ్చింది?

కొమురంభీం జిల్లా: దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వడ్ల సమస్యలేదు.. ఒక్క తెలంగాణలోనే ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్

Read More

కేంద్రం వడ్లు కొనేదాకా ఉద్యమిద్దాం

జనగామ: కేంద్రం యాసంగి వడ్లు కొనబోమని చెబుతోందని, కానీ కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఆరెఎస్ పార్టీ

Read More