
paddy
లోడ్లు దించట్లే.. కుప్పలు ఎత్తట్లే
మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో మొత్తం 22 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొనుగోలు చేసిన వడ్లను మండల కేంద్రంలోని ఓం సాయి వెంకట రమణ రైస్ మిల్క
Read Moreవడ్లు కొంటలేరని అధికారుల నిర్బంధం
సుల్తానాబాద్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండ
Read Moreరైతులకు తడిసి మోపెడవుతున్న సుతిలీలు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు
మహబూబ్నగర్, వెలుగు: వరి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులు పోను ఏమి మిగలడం లేదు. పంటను కోసింది మొదలు అమ్ముకునే దాకా ప్రతి దానికి పైసలు పెట్టాల్స
Read Moreక్వింటాకు 10 కిలోల కోత..తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్.. లేదంటే ‘బీ’ గ్రేడ్
తరుగుకు ఒప్పుకుంటే ‘ఏ’ గ్రేడ్.. లేదంటే ‘బీ’ గ్రేడ్ రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల సిండికేట్.. వాళ్లు చెప్పిందే రేటు క
Read Moreతేమ నష్టం భరించేదెవరు?..ఆదేశాలే తప్ప చర్చలు జరపని ఆఫీసర్లు
తడిసిన వడ్లు దింపుకోవాలంటున్న సర్కారు అలాగైతే తమకు నష్టమంటున్న మిల్లర్లు క్వింటాల్
Read Moreరైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్
రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం తరుగు, తేమ పేరిట దోపిడీ వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే &n
Read Moreనిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. ఆగని తరుగు దోపిడీలు
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీలు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో హమాలీల
Read Moreవడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు.. కొనుగోళ్లలో జాప్యం
వడ్లు అమ్ముకునేందుకు పడిగాపులు కొనుగోళ్లలో జాప్యం.. ట్రక్ షీట్లోనూ భారీ కోతలు సమయానికి లారీలు రాక రైతులపైనే భారం కాంటాపెట్టి వడ్లు
Read Moreకేసీఆర్ దొరకు రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు వద్దు: షర్మిల
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల
Read Moreధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. మిల్లర్ల దోపిడీపై అన్నదాత ఆగ్రహం
సూర్యాపేట/వర్ధన్నపేట, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల దాటుతున్నా కొనడం లేదని, తేమ పేరుతో మద్దతు ధరలో కోతలు విధిస్తున్నారని ఆ
Read Moreవడ్లను అగ్గువకే అమ్ముకుంటున్నరు ..పోలీస్ కాళ్లు మొక్కిన రైతులు
ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్ల ఆలస్యం.. రైతులకు శాపం తేమ, తాలు పేరుతో కిలోలకు కిలోలు కటింగ్ దిక్కుతోచక ప్రైవేటు వ్యాపారుల వైపు చూపు ఇదే అదునుగ
Read Moreవడ్లు కొనాలని రోడ్డెక్కిన రైతులు
నల్గొండ అర్భన్ (కనగల్), వెలుగు : నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ఎస్ లింగోటంలో ధాన్యం కొనాలని రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సాగర్
Read Moreపంటలను దెబ్బ తీస్తున్న ఫంగల్ ఇన్ఫెక్షన్.. ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు
ప్రకృతిలో నిత్యం వస్తున్న మార్పులు పర్యావరణ సమతూల్యతను దెబ్బతీస్తున్నాయి. దీంతో తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. తద్వారా పంట నష్ట
Read More