paddy

అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు ఆగమాగమయ్యాయి

సూర్యాపేట వెలుగు:  అకాల వర్షానికి చేతికొచ్చిన వరిపంట, మామిడితోటలు  ఆగమాగమయ్యాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, గాలి దుమారంతో జిల్లాలోని సూ

Read More

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వాన..రైతన్నకు తీవ్ర నష్టం

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడింది. సిద్ధిపేట, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, భూపాల

Read More

నిర్మల్​ జిల్లాలో అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం

నిర్మల్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని దేవునిగూడ, ఇందన్ పెల్లి, మురిమడుగు, కలమడుగు, ఖానాపూర్, కడె

Read More

ఇయ్యాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు

ఇయ్యాల్టి నుంచి వడ్ల కొనుగోళ్లు 7100 సెంటర్ల ద్వారా యాసంగి ధాన్యం సేకరణ: హరీశ్, గంగుల, సింగిరెడ్డి పెండింగ్‌ సీఎంఆర్‌ ఈ నెల 30లోగా ఇవ

Read More

ఇంకుతున్న చెరువులు.. ఎండుతున్న పంటలు

వనపర్తి జిల్లాలో యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు నీరందక ఎండుతున్నాయి. వానకాలంలో కల్వకుర్తి లిఫ్ట్​ ద్వారా చెరువులను నింపారు. కానీ కొన్ని రోజులుగా లిఫ్ట

Read More

తెలంగాణ ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నాం : హరీశ్​రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో పండిన ధాన్యంతో నాలుగు రాష్ట్రాలకు అన్నం పెడుతున్నామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రం రాకముందు ఇక్కడి ప్రజలు జ

Read More

పంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా

పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ

Read More

వడ్ల పొట్టుతో కరెంటు తయారీ చేస్తోన్న రైస్ మిల్లు

రోజుకో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ వడ్ల పొట్టుతో విద్యుత్ ను తయారుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లాలోని హాలియా ప్

Read More

అటు తెగుళ్లు.. ఇటు కరెంట్​ కోతలు

ఉల్లికోడు, అగ్గితెగులుతో ఎర్రబారుతున్న పైరు నీటి తడులందక ఎండిపోతున్న పొలాలు  కరెంటు 12 గంటలు ఇవ్వాలని రైతుల డిమాండ్​ కామారెడ్డి, వె

Read More

అమూల్ పాలు లీటరుపై రూ.3పెంపు

గుజరాత్ డెయిరీ కో-ఆపరేటివ్ అమూల్ తాజా పాలపై లీటరుకు రూ.3 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ. 66, అమూల్ తాజా లీటరుక

Read More

ఖమ్మం జిల్లాలో 12 వేల మంది రైతులకు రూ.154 కోట్లు బకాయి

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం పైసలియ్యడం లేదు. వడ్లు అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంకు అక

Read More